ఎక్కువ మంది సీరియల్స్ ని చూస్తూ ఉంటారు. సీరియల్ టైం లో కరెంట్ పోతేనే చాలా మంది ఆడవాళ్ళు ఏదో కోల్పోయినట్లే ఉంటారు. పైగా క్రికెట్ మ్యాచ్లు కానీ ఏదైనా మంచి సినిమా వచ్చినా సరే ఛానల్ మార్చరు. అలానే సీరియల్ ని షూట్ చెయ్యాలంటే కూడ చాలా ఖర్చు అవుతుంది. పైగా డబ్బులుంటే సరిపోదు ఎంతో శ్రమ పడాలి కూడ.
పెద్ద పెద్ద ఇల్లు, కార్లు అలానే నటీ నటులు కి కాస్ట్యూమ్స్ ఇలా సీరియల్ తీయాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది. అయితే సీరియల్స్ లో కాస్ట్యూమ్స్ ని ఏం చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

మహిళలకు ఎక్కువగా మంచి కాస్ట్యూమ్స్ ని ఇస్తూ ఉంటారు. అందంగా కనపడటానికి ధర ఎక్కువ ఉండే చీరలను, నగలను వేస్తూ ఉంటారు. అలానే మేకప్, హెయిర్ స్టైల్ ఇలాంటి వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే నిజానికి ఎక్కువ ధర వుండే చీరల్ని సినిమాల్లో వాడుతూ ఉంటారు కదా.. మరి అంత కాస్ట్లీ చీరలని సీరియల్ యాక్టర్స్ వేసుకున్నాక ఏం చేస్తారు..?

వాటిని పారేస్తారా అప్పుడు డబ్బులు వేస్ట్ కదా.. ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే నిజానికి కొన్ని కొన్ని సార్లు సీరియల్స్ లో నటించే నటీ నటులు వాళ్ళ సొంత కాస్ట్యూమ్ తోనే షూటింగ్ పూర్తి చేస్తారు. ఎక్కువ శాతం ప్రొడక్షన్ వాళ్ళు చీరలు మరియు ఇతర కాస్ట్యూమ్స్ ని వాళ్ళకి అందిస్తారు.

పైగా సీరియల్స్ ఎక్కువ కాలం పాటు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికీ అనుమానం లేకుండా నెలకొక సారి చీరల్ని మార్చి మర్చి ఆడతారు. దీంతో సీరియల్ చూసే వాళ్ళు కూడా చీరల్ని గుర్తుపట్టలేరు. అలానే ఆ కాస్ట్యూమ్స్ కూడ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి.

అలాగే సినిమాలో నటించే హీరో హీరోయిన్ల విషయంలో కూడా అప్పుడప్పుడు అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మార్పు మురారి సినిమా సమయంలో జరిగింది. దీంతో ఆ హీరోయిన్ ఆ సినిమాలో నటించడం మిస్ అయింది. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..?
మహేష్ బాబు సినీ జీవితంలోనే మంచి పేరు తీసుకు వచ్చిన సినిమా మురారి అని చెప్పవచ్చు. ఈ సినిమాను నందిగం రామలింగేశ్వర రావు నిర్మించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2021లో వచ్చినటువంటి ఈ మూవీ యూత్ ను అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే కైకాల లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు కు మరియు కృష్ణకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక మూవీస్ వచ్చాయి.
ఈ తరుణంలోనే కృష్ణ కొడుకు మహేష్ బాబు తో కూడా ఒక సినిమా తన బ్యానర్ లో తీయాలని కచ్చితంగా హిట్ అవ్వాలని రామలింగేశ్వరరావు అనుకున్నారు. కథ మరియు కథనాల పరంగా సినిమా యువతకు ఫ్యామిలీస్ కి బాగా నచ్చింది. కెరీర్ పరంగా మహేష్ బాబుకు ఇది నాలుగవ సినిమా.
మహేష్ బాబు గత సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ మూవీకి పెట్టారు. దీనికి అప్పట్లోనే ఎన్ని కోట్ల బడ్జెట్ అయింది అంటే ఆ సినిమా హిట్ అవ్వాలంటే 20 రోజులు థియేటర్స్ లో హౌస్ ఫుల్ ఉండాలి. కానీ మూవీ విడుదలైన తొలి వారంలోనే సినిమాకి అనుకున్నంత స్థాయిలో వసూలు కాలేదు.
సినిమా కష్టం అనుకున్నారు. కానీ రెండో వారం నుంచి సినిమా చాలా పికప్ అయింది. 175 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వసూళ్లు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా వసుంధర దాస్ ను తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారట.
అయితే నిర్మాత సోనాలి వైఫై మొగ్గు చూపడంతో ఆ సినిమాకు సోనాలి చాలా ప్లస్ అయింది అని రిలీజ్ అయ్యాక తెలిసింది. వారిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయ్యింది. అలాగే సినిమాకు కెమెరామెన్ గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అనుకుంటే నిర్మాత మాత్రం శ్రీ రామ్ ప్రసాద్ ను తీసుకున్నాడు.
ఈ విధంగా సినిమా చివరి వరకు మనస్పర్థలు ఉండడంతో మూవీ 100 రోజుల ఫంక్షన్ కూడా ఆ రోజుల్లో చేయలేదని అంటారు. ఈ విధంగా వసుంధర దాస్ మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ను కోల్పోయిందని తెలుస్తోంది.















అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన భీమ్లానాయక్ మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. భీమ్లా నాయక్ ను ముందుగా పవన్ తో తీయాలని అనుకోలేదట. ఈ సినిమా కోసం ముందుగా పలువురు హీరోలను కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..!భీమ్లానాయక్ సినిమా మలయాళం నుంచి రీమేక్ చేసి తెరకెక్కించారు. అయితే ఈ మూవీని ముందుగా రానా మరియు వెంకటేష్ కాంబినేషన్ లో తీయాలని భావించారట.





