కరోనా పుణ్యాన ప్రపంచంలో రోజుకొక వింత వినాల్సి వస్తుంది.ఇక తాజాగా నమోదైన వింత ఏంటంటే ఇండోనేషియా వెస్ట్ జావాలోని తసిక్ మలాయా రీజెన్సీ ప్రాంతం మండలసరీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల హెనీ అనే ఓ మహిళ తాజాగా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇందులో ఏముంది వింత అని మీరు అనుకోవచ్చు ఆగండి అక్కడకే వస్తున్న ఈమె ప్రెగ్నెంట్ అని సరిగ్గా ఈమెకు ప్రసవానికి గంట ముందు తెలిసిందట.సాధారణంగా స్ర్తీ గర్భం దాల్చినప్పుడు కనిపించే లక్షణాలు ఈమెకు కనిపించలేదని హెనీ తెలపడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

హెనీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె తన రెండవ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు దాని ఫలితంగా ఆమె 19 నెలల నుండి భర్తతో *క్స్ కు దూరంగా ఉంటున్నారు.ఇక 9 నెలల నుండి ఆమెకు ఖచ్చితంగా రుతుస్రావం కూడా జరుగుతుంది.

మరి ఎలా ఈ వింత అనుభవం తనకి ఎదురైందో హెనీకి అర్థం కావట్లేదు.ఈ సంఘటన పై వైద్య నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా రేర్ గా జరుగుతాయి.అందులో ఇది కూడా ఒకటని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏదైతేనేమి బాబు 3.4 కిలలో బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు.



2)
4)
5)
6)
7)
8)
9)
11)
12)
14)











వివరాలలోకి వెళ్తే మండపేట మండలం ఏడిదసీతానగరంకు చెందిన రమ్యశ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు తనకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకు రమ్య తన ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది.కాని రమ్యకు చెల్లి ఉంది.ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేయాలంటే భారం అవుతుందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు తమ సమస్యలను వివరించి ఆమెను ఒప్పించి తన మేనమామతో ఆమెకు వివాహం చేయించారు.















