టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన ‘దగ్గుబాటి రానా’ సడన్ గా అభిమానులకు మిహికా గురించి చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.కుటుంబంలో చాలారోజుల తర్వాత శుభకార్యం జరుగుతుండడంతో దీన్ని బాగా గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు అనుకున్నారట.ఇక కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతుండడంతో ఈ కార్యక్రమాన్ని ఫలక్ నామా ప్యాలస్ నుండి రామానాయుడు స్టూడియోస్ కు మార్చారట.

ఈ వివాహ వేడుకకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇండస్ట్రీ నుండి 30 మందికే ఆహ్వానం అందనుందట.మరి వారెవరో అనేది ప్రస్తుతానికి అయితే తెలియలేదు.ఇక ఈ వివాహ వేడుకకు హాజరవ్వనున్న ప్రతిఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోనున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది.మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇక కరోనా టైంలో తెలుగు యంగ్ హీరోలంతా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు.అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన రానా కూడా చేరడం సినీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.కరోనా పుణ్యాన పాపం పెళ్లి పీఠలు ఎక్కిన తెలుగు హీరోల పెళ్ళిళ్ళన్నీ అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగాయి.

వివరాలలోకి వెళ్తే మండపేట మండలం ఏడిదసీతానగరంకు చెందిన రమ్యశ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు తనకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకు రమ్య తన ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది.కాని రమ్యకు చెల్లి ఉంది.ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేయాలంటే భారం అవుతుందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు తమ సమస్యలను వివరించి ఆమెను ఒప్పించి తన మేనమామతో ఆమెకు వివాహం చేయించారు.
























