స్మితా సబర్వాల్. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు ఏమో. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి తన వంతు సహాయం చేసి, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారు. అయితే స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
విధి నిర్వహణలో ఎంత నిబద్ధతతో ఉంటారో, వ్యక్తిగత జీవితంలో అంతే చలాకీ మనిషి. వీకెండ్స్ వస్తే స్నేహితులతో సరదాగా బయటికి వెళ్లడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.

అలా స్నేహితులతో, కుటుంబంతో సరదాగా గడిపిన విషయాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. స్మితా సబర్వాల్ కి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా, చేనేత వస్త్రాలని కూడా స్మితా సబర్వాల్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. స్మితా సబర్వాల్ బయట కూడా ఎక్కువ చేనేత చీరల్లోనే కనిపిస్తూ ఉంటారు.

తెలంగాణ చేనేత అభివృద్ధి కోసం ఈ రకంగా కూడా మన వస్త్రాలని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా స్మితా సబర్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన ఫోటోని షేర్ చేసి, “మనం నిప్పుల్లో ఎలా నడిచాం అనేది చాలా ముఖ్యమైన విషయం. తల పైకెత్తి ధైర్యంగా నడవండి. హ్యాపీ సండే” అంటూ స్మితా సబర్వాల్ ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు ఒక వ్యక్తి ఎంతో క్రియేటివ్ గా సమాధానం చెప్పారు. అందుకు స్మితా సబర్వాల్ రిప్లై కూడా ఇచ్చారు.

మృత్యుంజయ దీక్షిత్ అనే ఒక ఫాలోవర్ ఈ విధంగా రాశారు. స్మితా సబర్వాల్ పోస్ట్ కి కామెంట్ చేస్తూ, “మీ వయసు ఎప్పటికి పెరగదు. మీరు నక్షత్రం లాగా మెరుస్తూనే ఉంటారు. మీరు ఒక దేవత లాంటివారు. బాలీవుడ్ హీరోయిన్ తో కానీ, హాలీవుడ్ హీరోయిన్ తో కానీ మీకు అసలు పోలిక లేదు. మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి. ఎంతో గౌరవంతో ఇది చెప్తున్నాను” అని రాశారు. అందుకు స్మితా సబర్వాల్ హార్ట్ ఎమోజితో రిప్లై ఇచ్చారు. ఈ వ్యక్తి రాసిన కవితని కొంతమంది మెచ్చుకున్నారు కూడా.
What matters most is how we walk through the fire.
Chin up n walk strong🔥
#HappySunday guys! pic.twitter.com/XAUqo8N5nc— Smita Sabharwal (@SmitaSabharwal) January 21, 2024


















 విజయవాడలోని స్వరాజ్ మైదానంలో  205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో  205 అడుగుల ఎత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, 18.18 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.404.35 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం జరిగిన అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది.
ఈరోజు నుండి అంబేద్కర్ విగ్రహ సందర్శనకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రకటించారు. దాంతో ఉదయం నుండే అంబేద్కర్ విగ్రహం సందర్శనకు స్మృతి వనంకు ప్రజలు రావడం ప్రారంభించారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పోలీసులు, అధికారులు ప్రజలను అడ్డుకుని, లోపలకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. ప్రజలు విశాఖ, అమలాపురం వంటి ప్రాంతాల నుండి వచ్చామని చెప్పినా కూడా అధికారులు రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. స్మృతి వనంలోపలికి  ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్  వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో  ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.
స్మృతి వనంలోపలికి  ప్రజలను అనుమతించక పోవడానికి, మినీ థియేటర్లో ఐప్యాక్ టీం ఆధ్వర్యంలో మంత్రులతో పార్టీ ప్రోగ్రామ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. స్మృతివనం దగ్గర రోడ్డు పైన ఆరుగురు మినిస్టర్ల కాన్వాయ్  వెహికిల్స్ ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతి ప్రకటించి, తీరా అక్కడకు వెళ్ళాక అడ్డుకోవడంతో  ప్రజలు ఆగ్రహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను తిప్పి పంపుతున్నారంటూ అధికారుల పై ప్రజలు మండిపడుతున్నారు. ఐప్యాక్ టీం, పార్టీ కార్యక్రమ షూటింగ్ కోసం దూరం నుండి వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.