“దీపావళి” సందర్భంగా శ్రీరామునికి హారతి ఇస్తున్న ముస్లిం మహిళలు.. వైరల్ ఫోటో..!

“దీపావళి” సందర్భంగా శ్రీరామునికి హారతి ఇస్తున్న ముస్లిం మహిళలు.. వైరల్ ఫోటో..!

by Anudeep

Ads

భారత దేశం భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ భిన్న మతాలు వాటి మధ్య ఏకత్వం కనిపిస్తూ ఉంటుంది. ఇలా కేవలం భారత్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు అంతగా కనిపించడంలేదు. కానీ.. భారత్ ఇంకా ఏకత్వం బతికే ఉంది అని ఈ ఫోటో నిరూపిస్తుంది.

Video Advertisement

muslim women

ముస్లిం లు హిందూ దేవతలను, అలాగే హిందువులు ముస్లిం దేవుడిని గౌరవిస్తుండడం చూస్తూనే ఉన్నాం. దాదాపు పదిహేనేళ్లుగా వారణాసిలోనే ఉంటున్న ఓ ముస్లిం కుటుంబం శ్రీ రామునికి హారతిని ఇస్తున్న ఫోటో ఇది. వారు ఈ సంప్రదాయాన్ని గత పదిహేనేళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారట. ఆ మహిళ పేరు సంజీన్ అన్సారీ. నిన్న దీపావళి సందర్భంగా ఆమె మరికొందరు ముస్లిం మహిళలతో కలిసి శ్రీరామునికి కీర్తనలు పాడుతూ హారతిని ఇచ్చారు. దీనితో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like