ప్రతి ఆదివారం ఈ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మామూలుగా అయితే ఆదివారం పూట ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ టీవీ మాత్రం డిఫరెంట్ గా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తుంది. అది కూడా …

sourced from: a youtube channel “vikram aditya” చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, …

ఏదైనా మంత్రమో.. మహిమో చూపిస్తే మనం ఎవరినైనా నమ్మేస్తూ ఉంటాం. చాలా మంది మేజిక్ లకు పడిపోతూ ఉంటారు. అలా చేసి చూపించే వారికి ఏవో మహిమలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. వారు ఏది చెప్తే అది చేయడం ప్రారంభిస్తారు. గుడ్డి …

క్రిస్మస్ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిపి సందడి చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో షికార్లు కొడుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన, చైతన్య, నిహారిక, చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మిత తో పాటు వరుణ్ తేజ్, సాయి …

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు …

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పునర్జన్మల నేపధ్యంలో ఈ …

జంతువులలో మనుషులకు తొందరగా మచ్చిక అయ్యేవి కుక్కలు. ఇవి ఫ్రెండ్లీ గా ఉండడమే కాదు విశ్వాసపాత్రులుగా కూడా ఉంటాయి. తమ యజమానులు కనబడకపోతే రెండు రోజులు మూడీగా అయిపోయి తినడం కూడా మానేస్తాయి. అంత ప్రేమ ఉన్న కుక్కలు మూత్రం పొసే …

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం …

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. …

ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ టికెట్ ధరల విషయంపై చాలా మంది ప్రముఖులు స్పందించారు. నాని, సిద్ధార్థ్, నిఖిల్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై మాట్లాడారు. “టికెట్ …