సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. మనుషులు మన మధ్య లేకున్నా వారి జ్ఞాపకాలను ఫోటోల ద్వారా అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా.. సోషల్ …

ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ని మరచిపోలేము. తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర తన మేధస్సుతో కోటి రూపాయలను గెలుచుకున్నారు. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో …

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘ రాయ్ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఇందులో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ టీజర్ లో సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను …

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర …

నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో నాని తో పాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు ఇప్పటికే చిత్ర …

జైపూర్ వేదికగా భారత జట్టుకి, న్యూజిలాండ్ జట్టుకి మధ్య బుధవారం రాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ …

కర్పూరం తెలియని వారు ఎవరూ ఉండరు. దేవునికి పూజ చేసుకోవడం పూర్తి అయ్యాక ఆఖరుకు నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం ఉపయోగిస్తాం. చాలా మందికి కర్పూరం అంటే నీరాజనం ఇవ్వడానికి అవసరమైన పదార్ధంగా మాత్రమే తెలుసు. దీనివలన ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయి. కర్పూరాన్ని …

ప్రేమ అన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ ప్రేమ విషయంలో చేసే పొరపాటు ఏంటంటే, అవతలి వారు తమని నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదా వారి ప్రేమ అబద్దమా? అని తెలుసుకోలేకపోతారు. మీ పార్ట్నర్ ప్రేమ నిజమా? …

రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ తో పాటుగా యావత్ సినీ లోకం మొత్తం కళ్ళు ఈ సినిమా మీదనే ఉన్నాయి. కరోనా మహమ్మారి …

అయ్యప్ప స్వామి వారి భక్తులు అయ్యప్ప మాల వేసుకుని ఎంతో నిష్టతో పూజలు చేస్తారు. 40 రోజుల పాటు కఠోర దీక్షతో నియమాలను పాటిస్తూ కొలుస్తారు. ఆ తర్వాత శబరిమల వెళ్లి మాలని తొలగిస్తారు. ఎప్పుడైనా గమనించినట్లయితే అయ్యప్పస్వామి కాళ్ళకి పట్టి …