ఎట్టకేలకు యావత్ హిందువుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే …

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది సితార ఘట్టమనేని.సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కూతురు అయిన సితార, సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పోస్ట్ …

పరోటా… చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మైదాపిండితో చేసిన ఈ పరోటాలను తినడం ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం డైజెషన్ కావాలి అంటే ఆ ఆహారంలో పీచు …

పూజ హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొలీవుడ్ లోనూ బిజీ హీరోయిన్. అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫెట్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. …

శ్రీరామ జన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారు. వారందరి కల సోమవారం నాడు సాకారం అయ్యింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో …

సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ. చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే విడుదల అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో పాన్-ఇండియన్ సినిమాగా విడుదల …

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసి ఒక్కసారిగా అందరూ తన వైపు చూసేలా చేసిన బర్రెలక్క అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎన్నికలలో ఆమె కి వచ్చిన పాపులారిటీ అంతా కాదు మేధావులు సైతం ఆమె గెలుస్తుందనే అనుకున్నారు కానీ …

అయోధ్యలోని రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ వేడుకని యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా చూసారు. డిసెంబర్ 22, 1949 లో బాబ్రీ …

మనలో చాలామందికి కలలు వస్తూ ఉంటాయి. వీటిలో మంచి కలలు ఉంటాయి.. పీడ కలలు ఉంటాయి. ఒక్కొక్కలకి ఒక్కో అర్థం ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అని సూచనగా కూడా భావిస్తూ ఉంటారు. తెల్లవారుజామున వచ్చే కలలకి ఎక్కువ ప్రాముఖ్యత …

అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఇది భారతీయులు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ఈ వేడుక రోజున దేశమంతా రామనామ స్మరణతో మోగిపోయింది. అయితే ఇటువంటి పవిత్రమైన రోజును చాలామంది తమ జీవితంలో ముఖ్యమైన …