రాంచరణ్ హీరో గా, ప్రముఖ డైరెక్టర్ సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకులు శంకర్ వీరి కంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే సెట్స్ …

రోజు రోజుకు పెట్రోల్ ఖర్చు ఎంత పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. కానీ.. జనగాం లో నివసించే కూరపాటి విద్యా సాగర్ కి మాత్రం అవేమి పట్టడం లేదు. రోజుకు పది రూపాయల ఖర్చుతో ధూమ్ ధామ్ గా తిరిగేస్తున్నారు. అదెలా అంటే.. …

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ ఆర్టిస్ట్ జీవన్ షో కి దూరం గా ఉన్నాడు. అనారోగ్య కారణాల వలన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, చావు దాకా వెళ్లి వచ్చాడు. తాజా ఎపిసోడ్ లో జీవన్ కూడా పార్టిసిపేట్ చేసాడు. ఐతే.. గతం …

భువనేశ్వర్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ప్రియదర్శిని సాహూ అనే ఒక వివాహిత హత్యకు గురయ్యారు. ఆమె కాలేజీలో ఉన్నప్పుడు జగన్నాథ్ …

పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు ఇప్పటికే రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగా మరి కొన్ని సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. తాజాగా పవన్ పూరి జగన్నాధ్ కంబినేషన్ లో సినిమా ఉంటుంది అని పలు వార్తలు …

కరోనా మహమ్మారి తగ్గింది అని అనుకుంటూనే ఉన్న సమయం లో కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతం ఇంకా తగ్గలేదని.. గత 24 గంటలలో నమోదైన కేసులే చెబుతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తం గా 32,906 కొత్త కేసులు …

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే మనకు గుర్తొచ్చేది కొన్ని సినిమాల్లో కచ్చితంగా ఉండే సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్కకి స్టార్ స్టేటస్ తీసుకురావడంతో పాటు, మళ్లీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోయిన్స్ కి ప్రోత్సాహం ఇచ్చింది. …

ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. ధర్మశాల లో కనివిని ఎరగని రీతిలో వర్షాలు కురవడం తో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి.నది తన గమ్యాన్ని మార్చుకుని మరోవైపు ప్రవహించింది. రోడ్డు వైపుగా నీరు రావటంతో ఎన్నో ఇల్లు దెబ్బతిన్నాయి. తిరిగి పునరుద్ధరణ పనులు …

లాక్ డౌన్ ముగిసింది. మరోవైపు కోవిడ్ తీవ్రత కూడా కాస్త తగ్గడంతో హీరోలు తిరిగి షూటింగ్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే పలు షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవగా, సీనియర్ హీరోల చిత్రాలు కూడా తిరిగి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. బాలయ్య శ్రీను వైట్ల …

ప్రముఖ క్రిటిక్, నటులు కత్తి మహేష్ గత శనివారం తన ప్రాణాలను కోల్పోయారు. ఈ సంవత్సరం జూన్ లో యాక్సిడెంట్ కి గురైన కత్తి మహేష్ చెన్నైలో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చివరి శ్వాస విడిచారు. కత్తి మహేష్ మృతిపై …