తెలుగు సినిమాల్లో హీరోలు మినహా హీరోయిన్లు, విలన్లు ఎక్కువగా పరభాషా నటులే . దాంతో నటన అంటే వారు నటిస్తారు కాని మరి డైలాగుల సంగతేంటి. వారిని నటనకు తగ్గట్టుగా డైలాగులు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరబ్బా? ఏం మాయ చేసావే …
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఖరోనా కి చికిత్స కు గాను అందిస్తున్న ఆయుర్వేద మందుపైన సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.ఈ ఆయుర్వేద మందు పంపిణి చేయాలా వద్ద అన్నది …
ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధిపొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే : వైస్ షర్మిల
ట్విట్టర్ వేదికకాగా మరో సారి తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు వైస్ షర్మిల ఖరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ చేసారు షర్మిల..పేదలను గుర్తించే విషయంలో తిరకాసులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు..ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించిన ఓ గ్రాఫ్ను …
ఈ భర్త వద్దంటూ కేసు పెట్టిన భార్య.. స్టేషన్లో పాట పాడి ఆమె మనసు గెలుచుకున్న భర్త.. వైరల్ అవుతున్న వీడియో..!
భార్య భర్తలు అన్నాక ఏవో ఒక చిన్నపాటి గొడవలు, మాట తేడాలు, అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. అయితే.. వాటిని పరిష్కరించుకుంటూ..ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే..కొన్నిసార్లు గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయం లో కొందరు విడిపోవడానికి …
పల్స్ ఆక్సీమీటర్ ఎలా పని చేస్తుందో తెలుసా.? రక్తంలో ఆక్సిజన్ లెవెల్ ఎలా చూపిస్తుంది.?
కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కువ మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దాంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాదాపు అందరూ వాడుతున్న పరికరం పల్స్ ఆక్సీమీటర్. దీనితో ఆక్సిజన్ …
అంబానీ తరువాత స్థానంలో ‘అదానీ’ చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ కి మూడవ స్థానం !
బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియా లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రెండవ స్థానం సంపాదించుకున్నారు.మొత్తం ఆసియా ఖండం లోనే శ్రీమంతుల జాబితాలో రెండవ స్థానం లో కోన సాగుతుండగా రిలయన్స్ అధినేత అంబానీ …
రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ తో పాటుగా యావత్ సినీ లోకం మొత్తం కళ్ళు ఈ సినిమా మీదనే ఉన్నాయి.ఖరోనా మహమ్మారి కారణంగా …
కోర్టుల్లో నిత్యం ఎన్నో వందల వేల సంఖ్యలో కేసులు వాస్తు ఉంటాయి.వాటిని విచారించటానికి ఎన్నో ఏళ్ళు పడుతూ ఉంటాయి కూడా.ఈ క్రమం లో ప్రజలకి తీర్పు రావటానికి చాల కాలం పడుతూ ఉంటుంది.నిన్న బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కనీ వినీ …
రఘురామరాజు కేసు లో నేడు కీలక విచారణను చేపట్టనున్న సుప్రీం కోర్టు !
రాజద్రోహం కేసు లో అరెస్ట్ అయ్యి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ రాజు కేసు నేడు సుప్రీమ్ కోర్టు లో కీలక విచారణను చేపట్టనుంది సుప్రీం.జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాన్నం …
జాకెట్ పై “కాళికా మాత” బొమ్మ ఏంటి “ప్రియాంక”.? కొందరు నెటిజెన్స్ అలా…కొందరు ఇలా.!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఎలాంటి విషయం లో అయినా డేర్ గానే ఉంటారు. విభిన్నమైన దుస్తుల్లో కనిపించి అలరించడం ఆమెకు …