నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు దేశ వ్యాప్తంగా మారుమోగి పోతుంది ఎటువంటి దుష్ప్రభావాలు చూపటం లేదంటూ.ప్రజల్లో రోజు రోజుకి పేరు మారుమోగిపోతుంది ఆనందయ్య ఆయుర్వేదం మందు పై సమగ్ర అధ్యయనం చేయాలంటూ ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించగా. అయన …

సెలెబ్రిటీలు అన్నాక వారి లైఫ్ పై అందరి దృష్టి ఉంటుంది. వారేమి చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా… యాంకర్ రవి, వర్షిణి పై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. ఇటీవల యాంకర్ రవి ఓ వీడియో …

ది ఫామిలీ మాన్ సిరీస్ 2 తో సమంత ఓటిటి వరల్డ్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో సమంత నటన అందరికి పిచ్చ పిచ్చ గా నచ్చేసింది. …

కొన్ని కొన్ని సార్లు మన జీవితం లో ఊహించని విషాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఆశల సౌధాన్ని కూల్చివేస్తూ ఉంటాయి. ఈ అమ్మాయి విషయం లో అదే జరిగింది. మంగళూరు ఎస్పీ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్న …

మరణం ఎప్పుడు ఎవరిని తీసుకెళ్లిపోతుందో చెప్పలేం.. అందుకే నూకలున్నంత వరకే జీవితం అంటుంటారు. తాజాగా.. కొత్తగా పెళ్లి చేసుకున్న రోజుల గడువులోనే నవ వధువు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది. ఈ ఘటన కుటుంబం లోను, బంధువుల్లోనూ.. స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. …

తెలుగు సినిమాల్లో హీరోలు మినహా హీరోయిన్లు, విలన్లు ఎక్కువగా పరభాషా నటులే . దాంతో నటన అంటే వారు నటిస్తారు కాని మరి డైలాగుల సంగతేంటి. వారిని నటనకు తగ్గట్టుగా డైలాగులు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరబ్బా? ఏం మాయ చేసావే …

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఖరోనా కి చికిత్స కు గాను అందిస్తున్న ఆయుర్వేద మందుపైన సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.ఈ ఆయుర్వేద మందు పంపిణి చేయాలా వద్ద అన్నది …

ట్విట్టర్ వేదికకాగా మరో సారి తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు వైస్ షర్మిల ఖరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలంటూ డిమాండ్ చేసారు షర్మిల..పేదలను గుర్తించే విషయంలో తిరకాసులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు..ఆయుష్మాన్ భారత్‌, ఆరోగ్య శ్రీ ప‌థ‌కాల‌కు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను …

భార్య భర్తలు అన్నాక ఏవో ఒక చిన్నపాటి గొడవలు, మాట తేడాలు, అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. అయితే.. వాటిని పరిష్కరించుకుంటూ..ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే..కొన్నిసార్లు గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయం లో కొందరు విడిపోవడానికి …

కరోనా సెకండ్ వేవ్ లో ఎక్కువ మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దాంతో  ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాదాపు అందరూ వాడుతున్న పరికరం పల్స్ ఆక్సీమీటర్. దీనితో ఆక్సిజన్ …