శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి, నాగ చైతన్య జంట గా “లవ్ స్టోరీ” సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వీరు ముగ్గురు రానా “నెంబర్ 1 యారి” …

తిరుమల లోని ఒక బిక్షగాడి ఇంటి నుంచి సుమారు 10 లక్షల రూపాయల నగదుని విజిలెన్స్ అధికారులు కనుగొన్నారు..వివరాల్లోకి వెళితే శ్రీనివాసచారి అనే ఒక వ్యక్తి తిరుమల సమీపంలోని శేషాచలం అనే ప్రాంతంలో ఒక ఇల్లు టీటీడీ వారు కేటాయించిన ఇంట్లో …

కవలలు పుట్టినప్పుడు చాలా సంబరపడుతుంటాం. వారిద్దరూ ఏ పని చేసినా కలిసే చేస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కలిసిమెలసి, ఒకేలా కలిసిపోతారని సంతోషిస్తాం. ఆ కవలల తల్లితండ్రులు కూడా అలానే అనుకున్నారు. కానీ, చావు లో కూడా ఒకేరోజు ఈ లోకాన్ని …

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఒక మనిషికి విలువలు అనేవి ఎంత ముఖ్యమో చెప్పే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ …

భారత్ కు ఆసియా లోనే రెండవ అతిపెద్ద రైలు నెట్ వర్క్ ఉంది. దేశవ్యాప్తం గా ఎనిమిదివేల పైగా రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. దాదాపు చాలా రైల్వే స్టేషన్లకు వేటి ప్రత్యేకత వాటికే ఉంది. కానీ.. అలాంటి భారత్ లో …

కరోనా మహామమ్మరి మరోసారి దేశాన్ని చుట్టేసింది ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమాలని కరోనా కట్టడి కోసం పెట్టారు, కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్,మరికొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నారు.అయినప్పటికీ ప్రజలు నిబంధలను ఉల్లంగిస్తూనే ఉన్నారు. పోలీసులు …

కోవిడ్-19 పెద్దవాళ్ళలో వస్తే కనిపించే లక్షణాల గురించి మనందరికీ ఐడియా ఉంది. కానీ చిన్న పిల్లల్లో కోవిడ్ వస్తే తెలుసుకోవడం ఎలా అనే విషయంపై ఇప్పటికీ ఒక సందేహం నెలకొంది. అయితే ఈ విషయంపై యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ …

‘తౌక్టే’ తుఫాను ని అతి తీవ్రతుఫానుగా పేర్కొంది భారత వాతావరణ శాఖ (IMD ). గంటకు 114 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి తుఫానుతో ముంబై నగరాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.తుఫాను దాటికి ఫైనాన్సియల్ హబ్ ముంబై లోని కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. …

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. హెచ్చు సంఖ్యలో కేసులు నమోదు అయ్యి కలవర పెడుతున్నాయి. అయితే.. పరిస్థితి ఎలా మారుతున్నా.. చాలా మంది మాస్క్ లు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. కారణం ఏంటి అని అడిగితె.. విచిత్రమైన సమాధానాలు చెబుతున్నారు. ఇటీవల …

ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా గురించిన చర్చే.. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తీ పుష్కలంగా ఉండాలి. మనం తీసుకునే ఆహరం ద్వారానే మన శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తీ అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించాల్సిన …