ఈ సంవత్సరం, అంటే 2024 – 2025 తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ కి పాలక మండలి అనుమతి తెలిపింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. …
మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడుగా ఎంత పేరు సంపాదించారో అలాగే మంచి క్యారెక్టర్ తో చిరంజీవి అంతకన్నా ఎక్కువ పేరు సంపాదించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆర్థిక సహాయాలు చేశారు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా …
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ఆకర్ష్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జనసేన తో కలిసి పొత్తులో ఉన్న బిజెపి తమ సొంత …
ఎవరైనా నిశ్చితార్థం చనిపోయిన తర్వాత నెలకు లేదా సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం నిశ్చితార్థం అయిన తర్వాత నాలుగేళ్లకు ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ …
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల హిట్ల తో మంచి ఊపు మీద ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల హిట్లవడంతో అదే ఎనర్జీతో పలు సినిమాలను లైన్లో పెట్టారు. తాజాగా మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమాలో …
KRISHNA MUKUNDA MURARI: బయటపడ్డ ముకుందా నిజస్వరూపం… వర్క్ అవుట్ అయిన ప్లాన్…!
బుల్లితెర మీద కొన్ని సీరియల్లు ఆసక్తిగా కొనసాగుతూ ఉంటాయి. అలాంటి సీరియల్ నే స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి. ఈ సీరియల్ సంవత్సరం నుండి ప్రసారమవుతున్న కూడా రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది. నేపథ్యంలో మంగళవారం ప్రసారం కానున్న …
గుప్పెడంత మనసు నుండి ఇంక రిషిని తప్పించేశారా.? కొత్త క్యారెక్టర్ ఎవరు?
స్టార్ మాలో ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే సీరియల్ ఈ మధ్య ట్రాక్ మారింది. అప్పటి లాగా నడవట్లేదు. అందులోనూ ముఖ్యంగా జగతి మేడం పాత్రని తీసేశాక సీరియల్ డల్ గా …
చిరంజీవి కంటే ముందు పద్మవిభూషణ్ అందుకున్న ఒకే ఒక్క తెలుగు హీరో ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో చిరంజీవి చేసిన కృషికి ఈ పద్మ విభూషణ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా యంగ్ హీరోలకి పోటీగా చిరంజీవి నటిస్తూ తన సినిమాలని విడుదల చేస్తున్నారు. అప్పటి నుండి …
MAHATMA GANDHI: మహాత్మా గాంధీ ఆఖరి రోజు ఎలా గడిచిందో తెలుసా..? మరణించేముందు ఏం చేసారంటే.?
భారత దేశ స్వాతంత్య్రం పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గాంధీజీని నాథూరామ్ గాడ్సే 1948లో జనవరి 30న తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బిర్లా హౌస్లో మహాత్మా గాంధీ ప్రార్థనా మందిరంకు వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీ …
“రాముడికి 1000 మంది మహిళలతో సంబంధం, అంతే కాదు.?”.. ఇంత అసభ్యంగా కామెంట్స్ చేసిన ఈమె ఎవరు.?
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు దేశమంతా పండుగలాగా జరుపుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం రావణుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చేశారు. సాధారణంగా అక్కడి వాళ్ళు రావణుడిని దేవుడిలాగా భావిస్తారు. దాంతో ఆ రోజు …
