భారత దేశ స్వాతంత్య్రం పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గాంధీజీని నాథూరామ్ గాడ్సే 1948లో జనవరి 30న తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బిర్లా హౌస్‌లో మహాత్మా గాంధీ ప్రార్థనా మందిరంకు  వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీ …

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు దేశమంతా పండుగలాగా జరుపుకుంది. కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం రావణుడికి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చేశారు. సాధారణంగా అక్కడి వాళ్ళు రావణుడిని దేవుడిలాగా భావిస్తారు. దాంతో ఆ రోజు …

శివ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూపు తిప్పుకునేలా చేశారు. రామ్ …

కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో దర్శన్ ఒకరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కన్నడలోనే టాప్ స్టార్ అయ్యారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా దర్శన్ సినిమాలకి మాత్రం చాలా మంది అభిమానులు ఉంటారు. …

నిద్ర సుఖమెరుగదు అంటుంటారు కానీ.. కొంచమైనా సుఖం గా నిద్రపట్టకపోతే తెల్లారి పనులన్నీ అన్యమస్కం గా చేస్తుంటాము. ఆరోగ్యకరం గా పనులు చక్కదిద్దుకోవాలంటే.. ముందు రోజు రాత్రి హాయిగా నిద్రపోవాలి.చాలా మంది కలత నిద్రపోతూ ఉంటారు. పడుకున్నట్లే ఉంటారు కానీ.. గాఢం …

హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్టు భక్తులను విరాళాలు కోరింది. ఈ అద్భుతమైన రామ మందిర నిర్మాణం కోసం …

సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన హనుమాన్ చిత్ర హీరో తేజ సజ్జా రవితేజ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజ రవితేజతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. హనుమాన్ సినిమాలో కోతికి రవితేజ డబ్బింగ్ …

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం నాడు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. మాజీమంత్రులు శైలజానాథ్‌, రఘువీరారెడ్డితో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ …

ప్రస్తుతం భారత్ జట్టు ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో అభిమానులు నిరాశ …

రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్ సూపర్ డూపర్ హిట్ అయింది. రణబీర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా యానిమల్ నిలిచింది. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉందని బయట చెబుతున్న కూడా ఆడియన్స్ అవి పట్టించుకోకుండా …