ప్రెగ్నెన్సీ వచ్చినపుడు స్త్రీల శరీరం ఎన్నో ఆకస్మికమైన మార్పులు కనిపిస్తాయి. గర్భం దాల్చిన తొలి వారంలోనే  ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ప్రతి మహిళలో ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని …

ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులోని శ్మశానం అభివృద్ధి పనులలో భాగంగా గోడలకు రంగులు వేయడం, కొత్తగా దహనవాటికల యొక్క నిర్మాణంతో పాటు మొక్కల పెంపకం లాంటి పనులు చకచక జరుగుతున్నాయి. అయితే ఈ శ్మశానం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. …

కేంద్ర  ప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను సమాజంలో పలు రంగాలలో తమ పని ద్వారా  గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులకు అందచేస్తారు. ఈసారి ఐదుగురికి పద్మవిభూషణ్, పదిహేడు మందికి పద్మభూషణ్ ప్రకటించగా, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలను …

చాలామంది అమ్మాయిలు ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా సడన్ గా ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా చాలామంది అమ్మాయిలు ఒంటరిగానే వెళ్తుంటారు. అయితే అందరు అమ్మాయిలు ధైర్యంగా ఉండకపోవచ్చు. ట్రైన్ …

ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా తన సంగీతంతో భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఇళయరాజా పాటంటే ఇప్పటికీ చెవి కోసుకుంటారు. ఇళయరాజా కుటుంబం అంతా సంగీతానికే అంకితం అయిపోయారు. ఇళయరాజా కుమారులు కార్తీక్ రాజా,యువన్ శంకర్ రాజాలు సంగీత దర్శకులుగా …

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అందించే రెండవ ప్రతిష్టాత్మక అవార్డు ఇది. ఏదైనా రంగంలో అసాధారణమైన సేవలు చేసిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు. నిన్న మెగాస్టార్ చిరంజీవితో …

నిఖిల్ విజయేంద్ర సింహ సోషల్ మీడియా స్టార్  గుర్తింపు పొందారు. నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్  వీడియోలతో  పాపులర్ అయ్యాడు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యాడు రీసెంట్ గా మెగా డాటర్ నీహారిక కొణిదెలను ఇంటర్వ్యూ …

మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త విని యావత్తు మెగా అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకి, నటనలో ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలంగా …

మెగా డాటర్ కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్యను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మెగా కుటుంబ అత్యంత వైభవంగా జరిపించింది.అయితే పెళ్లి జరిగి సంవత్సరం గడవక ముందే వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. కిందట ఏడాది నిహారిక …

అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 500 ఏళ్ళకు పైగా చాలా మంది పోరాడారు. వారి పోరాటాల ఫలితంగా ఎట్ట‌కేల‌కి కోట్లాది భక్తుల క‌ల తీరింది. ఈ నెల 22న అయోధ్య‌లో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ తరువాత రోజు నుండి …