ఆగిన క్రికెట్ మళ్లీ మొదలవుతుంది. బ్రేక్ పడిన క్రికెట్ లీగ్స్ లో మొదటిగా వెస్టిండీస్ బోర్డు నిర్వహించే సీపీఎల్ ఈ నెల 18న మొదలవుతుంది.ఇందులో మొత్తం 6 టీమ్స్ 33 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.ఇక ఈ మ్యాచ్ రైట్స్ ను …

చాలామంది ఒక్క పని కూడా సక్రమంగా చేయలేక ఇబ్బంది పడుతుంటారు.కాని కొందరు ఒకేసారి రెండు మూడు పనులు సునాయాసంగా చేసేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తుంటారు.ఇలాంటి వాళ్ళు చాలావరకు సామాన్య జీవితం గడపడం వల్లనో లేక అతితక్కువ ప్రజలు ఆదరించే …

కొన్ని దశాబ్దాల భారతీయుల కల ఆగస్టు 5న నెరవేరింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇలాంటి టైంలో దక్షిణకొరియా, అయోధ్యకు ఉన్న బంధుత్వం గురించి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ …

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన ‘దగ్గుబాటి రానా’ సడన్ గా అభిమానులకు మిహికా గురించి చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.కుటుంబంలో చాలారోజుల తర్వాత శుభకార్యం జరుగుతుండడంతో దీన్ని బాగా గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు అనుకున్నారట.ఇక …

కాళ్ల పారాణి ఆరకముందే ఒక నవవధువు సూసైడ్ చేసుకుంది. తూర్పు గోదావరి లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తుంది. వివరాలలోకి వెళ్తే మండపేట మండలం ఏడిదసీతానగరంకు చెందిన రమ్యశ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు తనకు వివాహం …

సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకొక సరికొత్త మలుపు తిరుగుతుంది.ఈ కేసు ఇప్పటికే బీహార్ పోలీసులు వెర్సెస్ ముంబై పోలీసులు అనే కోణంలోకి మారుతుంది. ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలోని సుశాంత్ …

ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలో ఉన్న అంశం రామమందిర నిర్మాణం గురించే. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇవాళ భూమి పూజ జరిగింది. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదగా ఈ పూజ కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే శ్రీరామ్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ …

దశాబ్దకాలం నుండి అయోధ్య రామమందిర నిర్మాణం గురించి భారతీయులు కలలు కంటున్నారు.అది స్వాతంత్రం వచ్చిన  70ఏళ్లకు ఫలించింది.కోర్టు తీర్పు మందిర నిర్మాణానికి అనుమతించింది.చరిత్రలో నిలిచిపోయే ఈ ఘట్టాన్ని యుపి సర్కార్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి వెండి నాణేలను …

ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు కన్న కల ఇప్పుడు నిజం అవ్వబోతోంది. ఎన్నో సంవత్సరాలు రామమందిరం కోసం పడిన కృషి ఇవాళ ఫలించబోతోంది. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఇవాళ భూమిపూజ జరగనుంది. భూమి పూజ కోసం అయోధ్య నగరమంతా అందంగా అలంకరించబడింది. …

కరోనా ఉద్ధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దీనితో కరోనా వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచడానికి ప్రభుత్వాల జేబులు ఖాళీ అయిపోతున్నాయి.దీనివల్ల ప్రభుత్వాల పై ఆర్థిక భారం భారీగా పడుతుంది.ఇలాంటి టైంలో ప్రజలలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను తెరపించాయి. …