ప్రపంచదేశాలు మన దేశ సంప్రదాయాలను,వాటి విశిష్టతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి.అందుకే మన చరిత్రలో ముఖ్యమైన యోగాను జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచం గుర్తించింది.తాజాగా ఈ యోగ పై విదేశాలలో ఒక రికార్డ్ నమోదైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.ప్రపంచంలో అతి …

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ, ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా వహిస్తూ …

చిలుకూరు వెంకటేశ్వర స్వామి గుడి తెలియనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారంలో ఏడు రోజులు చిలుకూరు రద్దీగానే ఉంటుంది. ఇంకా శనివారం ఆదివారం అయితే ఇసకేస్తే రాలనంత మంది జనం ఉంటారు. చాలామంది తమ మనసులో కోరికను చెప్పి 11 …

మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీలో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో …

కరోనా బతికున్న వ్యక్తుల నుండే కాదు చనిపోయిన వ్యక్తుల నుండి కూడా వస్తుందేమో అన్న అనుమానాలు జనాల్లో నాటుకుపోయాయి. అందుకే ఎవరైనా చనిపోతే చివరి చూపు చూడడానికి కూడా వెళ్లడానికి భయపడుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణ. …

బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు దేశమంతా ప్రభాస్ వైపు చూస్తుంది.ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ …

తల్లిని అప్పుడే పుట్టిన బిడ్డను కరోనా మహమ్మారి దూరం చేసింది. తల్లిదండ్రులిద్దరికి కరోనా సోకడంతో బంధువులు ముందుకు రాకపోవడంతో అప్పుడే పుట్టిన ఆ పసి కందు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.దానితో తమ బాబును ఏం చేయాలో తెలియక దిగులు పట్టుకున్న …

సుశాంత్ చనిపోయిన నెల రోజులకి తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి స్పందించారు. సుశాంత్ అంటే తనకి ఎంత ఇష్టమో చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తర్వాత సుశాంత్ ఆత్మహత్య మీద సి.బి.ఐ ఎంక్వయిరీ చేయాలి అని అమిత్ …

బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు దేశమంతా ప్రభాస్ వైపు చూస్తుంది.ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ …

యూఎస్ఏ, బ్రెజిల్ తర్వాత కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. తమ ప్రయోగాలతో చేసిన మందులు, చికిత్సల వల్ల కరోనా బారిన పడ్డ వాళ్ళు కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ స్థానంలో ఉన్న డాక్టర్లు కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. …