బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు దేశమంతా ప్రభాస్ వైపు చూస్తుంది.ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ …

యూఎస్ఏ, బ్రెజిల్ తర్వాత కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. తమ ప్రయోగాలతో చేసిన మందులు, చికిత్సల వల్ల కరోనా బారిన పడ్డ వాళ్ళు కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ స్థానంలో ఉన్న డాక్టర్లు కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. …

అభిజ్ఞ ఆనంద్. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. మే 29 కల్లా కరోనా వైరస్ అంతం అవుతుంది అని చెప్పాడు ఈ అబ్బాయి. చూడడానికి చిన్నవాడు అయినా కూడా ప్రపంచం మొత్తం తెలిసినట్టు మాట్లాడుతాడు. అతని మాటల్లో ఎంత …

బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను అటు పోలీసులు విచారుస్తుంటే. మరోపక్క సినీ అభిమానులు ఆ …

లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో వేదాసందూర్ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. తాజాగా కాలేజీ విద్యార్థిని లతికా లాక్ …

త్రిసూర్ కు చెందిన సజన్ కేచరి,ఫిరోజ్ అనే సోషల్ వర్కర్స్ కన్నూర్ కు చెందిన వర్ష కు సహాయం చేయమని కోరిన వాళ్ళ పై తాజాగా వర్ష పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.ఇప్పుడు ఈ ఉదంతం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. …

కాజల్ ఇంస్టాగ్రామ్ స్టోరీ లో సస్పెండెడ్ కాఫీ అని ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఏంటా అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటది. అసలు ఆ సస్పెండెడ్ కాఫీ అంటే ఏంటో? సస్పెండెడ్ మీల్స్ అంటే ఏంటో ఒక లుక్ వేయండి. …

కరోనా మనుషులనే కాక మూగ జీవులను కూడా వేరు చేస్తుంది.తాజాగా తమిళనాడులోని మదురై ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఇక వివరాలలోకి వెళ్తే మధురై ప్రాంతంలో నివాసముంటున్న ఓ రైతు కరోనా కారణంగా ఆర్థికంగా బాగా నష్టపోయాడు.కుటుంబాన్ని గడపడం కోసం ఏం …

ప్రేమ ప్రపంచంలో అందరినీ పిచ్చోళ్ళను చేస్తుంది.అప్పుడప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు వెళ్ళినప్పుడు జనాలు చాలా స్టంట్స్ వేస్తుంటారు.ఆ స్టంట్స్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి అసలు అర్థం కాదు.తాజాగా మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ళ జిషాన్. ఇంటర్నేషనల్ బోర్డర్ …

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” ఆచార్య “.ఈ చిత్రం పై అభిమానులు భారీ (ఎక్స్-పెక్టేషన్స్) తో ఉన్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసున హీరోయిన్ గా నటిస్తున్నారని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.కాని అందులో ఒకరు …