తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ …

అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంకా ఎంతో …

ఇటీవల అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. వారిలో టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇంకా కొంత మందికి ఆహ్వానాలు అందినా …

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య, ఎంతో మంది భక్తుల మధ్య ఈ వేడుక జరిగింది. ఎన్నో దశాబ్దాల కృషికి ఇప్పుడు ఫలితం వచ్చింది. రామ మందిరం నిర్మాణం కోసం ఎంతో …

తెలుగులో చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. కానీ నిజానికి దగ్గరగా ఉండే విషయాలు చెప్తూ, ఎంతో మందికి మోటివేషన్ ఇస్తున్న వ్యక్తులు మాత్రం కొంత మంది ఉన్నారు. వారిలో ఒకరు వంశీకృష్ణారెడ్డి. యూట్యూబ్ లో ఈ వ్యక్తి చాలా ఫేమస్. …

రాజేంద్రనగర్ లో ఇటీవల జరిగిన సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ఈనాడు డాట్ నెట్ కథనం ప్రకారం, సోమేష్, అతని భార్య అయిన 28 ఏళ్ల చామంతి అత్తాపూర్ డివిజన్ కేశవ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఐదు …

భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సానియా మీర్జా ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. సానియా మీర్జా …

ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎంత కమర్షియల్ గా మారిందో అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడితే, ప్రైవేటు స్కూల్స్ లో అడ్మిషన్, డొనేషన్లు అంటూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో నర్సరీ నుండే స్కూల్ ఫీజును లక్షల్లో …

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ …

ఎట్టకేలకు యావత్ హిందువుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే …