ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే సినిమా గురించి మాట్లాడుతున్నారు. అదే ప్రభాస్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 ఏడి. సినిమాలో భారీ తారాగణం ఉంది. అంతకంటే భారీ బడ్జెట్ తో సినిమాని కూడా తెరకెక్కించారు. తెలుగు సినిమా …

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకొని, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు దీపిక పదుకొనే. దీపిక ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు. అయినా కూడా ఇటీవల జరిగిన కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ …

సెలబ్రిటీలు అన్న తర్వాత వారి జీవితంలో వ్యక్తిగతమైన విషయాలు కూడా అందరికీ తెలిసిపోయి ఉంటాయి. అందులో ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారి జీవితం అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. వీళ్ళు ఒకవేళ సోషల్ మీడియాలో ఉంటే, వాళ్లని వాళ్ల …

హైదరాబాద్‌ అనగానే గుర్తొచ్చేది బిర్యానీ మరియు ఇరానీ చాయ్. ఇక ఇరానీ చాయ్ తెలియని వారు ఉండరని చెప్పవచ్చు.  నగరంలో ఇరానీ చాయ్ కేఫ్ లు ఎక్కువగానే కనిపిస్తాయి. ఈ కేఫ్‌లు ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో నీలోఫర్ …

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా కూతురి పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు అయ్యారు. అర్జున్ కూతురు పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, అర్జున్ పెద్ద కూతురు. ఐశ్వర్య కూడా తమిళ్ లో కొన్ని సినిమాల్లో …

15 సెకండ్స్ వీడియోస్ తో ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయిన కాలమిది. ఏదైనా ఒక అంశాన్ని, లేదా వస్తువులను తీక్షణం గా గమనించడం.. ఒకదానిపై ఏకాగ్రత నిలపడం అనే ఓర్పు చాలా మందిలో తగ్గిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న సరదా ఆటలను …

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది హీరోయిన్స్ మాత్రమే గుర్తింపు సంపాదించుకుంటారు. వీరిలో కొంత మంది హీరోయిన్స్ మాత్రం, ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే …

  ఏపీలో ఈ నెల 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ …

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26వ తేదీ అంటే బుధవారం నుండి వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎప్పుడు తెలుపు వస్త్రాల్లోనే కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. …

దాదాపు 5 నెలల క్రితం అయోధ్యలోని రామ మందిరం ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ వేడుక గురించి మాట్లాడుకున్నారు. …