ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో హిట్ కొట్టారు షారుఖ్ ఖాన్. మళ్లీ కొంచెం గ్యాప్ తర్వాత డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిత్రం …

నటన మీద కొందరి నటులకు ఉన్న శ్రద్ధ, తపన చూస్తే వీళ్లు నటన కోసమే పుట్టారు అనిపిస్తుంది. ఒక రేంజ్ లో ఉన్న హీరోలని చూసి చాలామంది వాళ్లకి అదృష్టం కలిసి వచ్చింది అంటారు కానీ నిజానికి వాళ్ల డెడికేషన్ వాళ్ళని …

పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ భండారి. మచ్చ మచ్చ అంటూ సినిమా మొత్తం అల్లు అర్జున్ పక్కనే ఉంటూ నవ్విస్తూ సపోర్ట్ చేస్తూ మంచి నటన కనబరిచాడు. అయితే జగదీష్ పుష్ప పార్ట్ 2 …

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌-గ్స్ వినియోగం, ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ వ్యాపారంపై నార్కోటిక్స్ బ్యూరో పూర్తిగా దృష్టి సారించడంతో ఇప్ప‌టికే పెద్ద డొంక క‌దిలింది. ఇటీవ‌ల కొన్ని వ‌రుస ఘ‌ట‌న‌ల్లో డ్ర‌-గ్ డీల‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు. ఐదారు రోజుల క్రితం తెలంగాణాలో టాలీవుడ్ కి చెందినవారే …

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా రిలీజ్ హంగామా మామూలుగా లేదు. టిక్కెట్ల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ క్యూ లైన్ లో పడి కొట్టేసుకుంటున్నారు. నైజంలో బుకింగ్స్ అన్ని ఆఫ్ లైన్ లో జరగడంతో థియేటర్ల ముందు కిలోమీటర్ల పొడుగునా క్యూ …

విక్టరీ వెంకటేష్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫ్యామిలీ సినిమాలతో కామెడీ సినిమాలతో తనకంటూ సెపరేట్ మార్కెట్ ను ఏర్పరచుకున్నారు.ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్ ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. అయితే వివాదాలకు …

కేజిఎఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాని తరికెక్కించాడు ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ప్రశాంత నీల్ …

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవంగా తప్పుకునే అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ముంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్ అనూహ్యరీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించింది.ఈ హఠాత్ …

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. షారూఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో షారూఖ్ హ్యాట్రిక్ అందుకోవాలని …

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత జర్నీ అమలులోకి తెచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన 6 హామీల నేపథ్యంలో మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బసుల్లో తెలంగాణ వ్యాప్తంగా …