మనలో ప్రతి ఒక్కరూ రైలులో ప్రయాణించే ఉంటాం. రైలు ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికి సరదానే. భారతీయ రైల్వే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ప్రతిరోజు కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తూ ఉంటుంది. ప్రతినిత్యం రైల్వే స్టేషన్ లు …

2023 వన్డే ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ ముగిసి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఇండియా అభిమానుల అంచనాలను నిజం చేస్తూ సెమీఫైనల్ కి చేరుకుంది. అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభంలో చాలామంది ప్లేయర్స్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. …

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరైనా ఏదైనా ఒక పని చేసి సక్సెస్ అయితే ఆయన గురించి ప్రపంచం మొత్తం మారు మోగిపోతూ ఉంటుంది. ఆయన ఫోటోలు, ఆయన మాటలు ప్రతిచోట కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది 50 సంవత్సరాలుగా రైటర్ గా …

యష్ రాజ్ సినిమాస్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన చిత్రమే టైగర్-3. సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్ జంటగా ఇది వరకు వచ్చిన ఏక థా టైగర్,టైగర్ జిందా హై సినిమాలకు కొనసాగింపుగా టైగర్-3 రూపొందింది. దీపావళి కానుకగా ఈ సినిమా …

దీపావళి పండుగ అంటే అందరికీ బాగా ఇష్టమే. భారతదేశంలో ఎక్కువ శాతం మంది జరుపుకునే పండుగ దీపావళి.. దీపావళి పండుగ వస్తే దేశమంతా వెలుగులతో విరజిల్లుతుంది. దీపావళి పండుగకు ఉండే సందడే వేరు. అయితే మన దేశం లోనే కాకుండా వేరే …

పిఆర్ఎస్ ఒబెరాయ్…ఇతని గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈయన సంస్థలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త,భారత దేశ ఆతిథ్య రంగ దిగ్గజం, లగ్జరీ హోటళ్లు, ట్రైడెంట్ హోటల్స్ నిర్వహించే ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్. ఈయన పూర్తి పేరు పృథ్వి …

2021 లో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా పొలిమేర 2. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ …

దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం “లియో”. అక్టోబర్ 19న రిలీజైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.550 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష …

జబర్దస్త్ లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనరాజ్ సినిమాలలో నటిస్తూనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ మధ్య విమానం అనే సినిమాలో నటిచించి తన నటనకి మంచి మార్కులు వచ్చాయి. ఈ తరుణంలో ధనరాజ్ డైరెక్టర్ గా …

నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి చాలామందిని కాపాడడంతో ప్రాణ నష్టం కొద్దిగా తగ్గింది. ఫైర్ సిబ్బంది కూడా వెంటనే …