అవిభక్త కవలలు అని వినగానే మనకు గుర్తొచ్చే పేర్లు వీణ-వాణి. వీరి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. ఈ అవిభక్త కవలలు వీణ-వాణీలు 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. వీళ్లు …

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ మధ్యలో హార్దిక్ పాండే గాయం కారణంగా ఆట మధ్యలో మైదానం నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో సరిగ్గా …

  తమిళ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య గురించి తెలిసిందే. కోలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించాడు.పవన్ కళ్యాణ్ తో తీసిన ఖుషి సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ …

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దళపతి విజయ్ నటించిన లియో సినిమాలు నేడు దసరా కానుకగా విడుదలయ్యాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాలు మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఎక్కడ చూసినా ధియేటర్లలో …

  రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి బద్రి సినిమాలో జోడిగా నటించారు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ సినిమా తోటే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పాటు అది ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు కలిసి రెండోసారి జానీ సినిమాలో …

ప్రియాంక గాంధీ గురించి దేశమంతా తెలిసిన విషయమే… ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె…. రాహుల్ గాంధీకి చెల్లెలు… ప్రియాంక గాంధీ గతంలో రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో ప్రచారాలు చేస్తున్నారు. తల్లి …

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో టీమిండియా తన జోరు కనబరుస్తూ ముందుకు దూసుకు వెళ్తుంది. మొదట మ్యాచ్ లో కాస్త తడబడ్డ కెప్టెన్ కూడా ఆ తరువాత విజృంభించి ఆడుతున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన పూర్తి పాజిటివ్ …

తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో, హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. వీళ్ళిద్దరూ కలిసి అంతకుముందు మాస్టర్ సినిమా చేశారు. ఇప్పుడు లియో సినిమాతో …

సంవత్సరానికి ఒక సినిమాతో, కమర్షియల్ సక్సెస్ సాధిస్తూ, హిట్ మీద హిట్ కొడుతున్న హీరో బాలకృష్ణ. చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా, ప్రతి సినిమా హిట్ అవ్వడంతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు …

  తెలుగువారి పండగల్లో అతి ప్రాముఖ్యమైన పండుగ దసరా. ప్రతి వాడవాడలా అమ్మవారిని నిలబెట్టి శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. మహిళలు సౌభాగ్యంగా భావిస్తూ ఈ పూజకి అధిక ప్రాధాన్య ఇస్తారు. రోజుకో అవతారంలో …