చెమట పట్టడం అనేది సర్వ సాధారణం. అయితే.. మాములుగా పట్టే చెమటల కంటే ఎక్కువగా మితిమీరి చెమటలు పడుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవారికి ఎక్కువగా చెమటలు …

మన డైరెక్టర్స్ వారి సినిమాలో హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ హీరో పక్కన సూటయ్యే హీరోయిన్ ఉండడం సినిమాలో చాలా ముఖ్యమైనది. ఇంత ముఖ్యమైన విషయం కాబట్టి మన డైరెక్టర్స్ కూడా …

మన టాలీవుడ్ డైరెక్టర్లలో ఒక్కొక్కరికి ఒక్క్కొక్క స్పెషలిటీ ఉంది. కొందరు మాస్, కొందరు లవ్ మూవీస్, కొందరు ఫాంటసీ మూవీస్, కొందరు ఊర మాస్ మూవీస్, కొందరు క్లాసీ లవ్ మూవీస్… ఇలా ఒక్కో జోనర్ లో ఒక్కక్కరు ఇరగదీస్తారు. అయితే …

ఇంద్ర సినిమాలోని మీది తెనాలి మాది తెనాలి డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి ఈ డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశంలో నటించిన బాలనటుడు గుర్తున్నాడా? బ్రహ్మనందం చేతిలో మోసపోయే ఏవీఎస్ కు కొడుకుగా నటించిన …

శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ (LPL 2023) వేలం మొదటి సారి జరిగింది. ఈ వేలం జూన్ 14వ తేదీన నిర్వహించారు. ఇందులో దాదాపు 360 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. కానీ టీం …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్‌ 16న రీలీజ్ అవుతుండగా, జూన్ 15 అర్థరాత్రి నుండి ప్రీమియర్‌ కానుంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో …

తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటికే తెలుగులో ఒక వెబ్ సిరీస్, తమిళంలో ఒక వెబ్ సిరీస్ చేసింది. తాజాగా తమన్నా హిందీ వెబ్ సిరీస్ లో నటించింది.ఆమె నటించిన ‘జీ కర్దా’ నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. …

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం …

చాలామంది భార్యాభర్తలు, లవర్స్ ఎక్కువ సమయాన్ని సినిమాలు, సిరీస్ వంటి వాటిని చూసేందుకు కేటాయిస్తూ ఉంటారు. అయితే వాళ్లకు ఉన్న సమయంలో కేవలం సిరీస్ ని చూడడం మాత్రమే కాకుండా ఇటువంటి వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు ప్రేమ మరింత …

మనం నీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతుంటాయి. ఈ తరుణంలో నీటి కరువు ఏర్పడుతుంది. దీంతో రైతులు బోర్లు వేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా చాలామంది ఒక ఊరిలో 300 నుంచి 400 బోర్లు వేసిన సందర్భాలు కూడా …