చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన …

తెరపై తమ అభినయం తో కోట్లాది మంది అభిమానులను మెప్పించి.. వారిని అలరిస్తారు నటులు. వారిపై ఉన్న అభిమానంతో హీరోలను దేవుళ్ళలా కొలుస్తారు ప్రేక్షకులు. అలాగే కొందరు హీరోలు తమకు ప్రజలు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు, డబ్బును తిరిగి ప్రజల బాగు …

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి …

హీరోయిన్ సమంత తాను ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది. సమంత ‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీలు, …

భార్య భర్తల మధ్య దాపరికాలు ఏమీ ఉండకూడదు అని చెబుతుంటారు. కానీ, చాల విషయాల్లో భర్త భార్య దగ్గర దాపరికాన్ని మైంటైన్ చేస్తారు. భార్యని బాధ పెట్టకూడదనో.. లేక భార్య గాబరా చెందుతుందనో భావించి కొన్ని విషయాలను దాచేస్తూ ఉంటాడు. మరో వైపు …

మలయాళీ కుట్టి నిత్యా మీనన్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు నిత్య. అంతకుముందు మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. అయితే, తెలుగులో తొలి సినిమాతోనే మంచి …

పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్ లీగ్‌లో చేరిపోయాడు అల్లు అర్జున్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 360 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్‌లో ఫ‌స్ట్ బిగ్గెస్ట్‌ …

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించినా ఈ ముద్దుగుమ్మ.. పుష్ప చిత్రం తో పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అయిపోయింది. ఈ నేపథ్యం లో ఈమె వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు బాలీవుడ్ …

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే …

సోషల్ మీడియా లో కొన్ని రోజుల క్రితం ఫేమస్ అయిన పాట ‘ మాణికే మాగే హితే’. ఈ పాటను పాడింది శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్‌ సింగర్‌. ఆమె పేరు యొహాని డి సిల్వా. తన పాటలతో స్టార్‌ …