ఒక్కోసారి మనం నిద్ర లేవగానే మనకు ఎంతో బద్దకంగా ఉంటుంది. రోజు మొదలు పెట్టాలని కూడా అనిపించదు. కనీసం మంచం మీద నుండి దిగాలని కూడా అనిపించదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా..? ముఖ్యమైన పనులు ఆగిపోతాయని భయం వేస్తోందా..? అయితే …

ఆరోగ్యానికి కొబ్బరి నీళ్ళు చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. లేత కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచి కలుగుతుందని ఈ సమస్యలు మీ …

కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని …

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. …

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను తిరగరాసి మెగాస్టార్ అనిపించుకున్నారు చిరంజీవి. తన సినీ ప్రస్థానం లో 150 కి పైగా చిత్రాలు చేసారు చిరు. వాటిల్లో చాలా వరకు ఇండస్ట్రీ రికార్డు లే. మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి ఆదరాభిమానాలు …

ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు  క్రీస్తుపూర్వం 558 లో జన్మించారు. ఈయన భట్టియా అనే గ్రామ అధిపతి కుమారుడు. బింబిసారుడు క్రీస్తుపూర్వం 543 లో 15 సంవత్సరాల వయసులో …

“పుష్ప: ది రైజ్” సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక …

పెళ్లి ఎవరి జీవితంలో అయినా ఎంతో ముఖ్యమైనది. మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి అయిన తరువాత మునుపటి లా ప్రేమించకపోతే మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. ఇలా చాలా కుటుంబాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ కారణం ఏంటి …

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ముందుగానే ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టింది. ఇప్పటికే మూడు వార్మప్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. కప్ కోసం మెరుగ్గా సన్నద్ధం అవుతోంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో గెలిచిన …

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. 14 మంది సభ్యులతో భారత్ ఆస్ట్రేలియాకు చేరుకుంది. బయలుదేరే ముందు భారత జట్టు.. కోచింగ్ స్టాఫ్, ఇతర సహాయక సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగింది. ఇక ఆ ఫోటోలో ఒక …