పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ము రేపుతుంది ప్రియమణి. తన వలపు వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. వయసు పెరిగిన ఈ భామలో జోరు ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోష్ లో …

సాధారణంగా ఎక్కడైనా సరే ఒక మనిషి ఒక వయసు వరకు పని చేస్తారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు వయసు కూడా సహకరించదు. అలాంటి సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అందుకే, ఏ మనిషి అయినా సరే ఒక వయసు …

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఒక లైలా కోసం’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. మొదటి చిత్రంతోనే తనదైన …

అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చూసిన వాళ్ళందరూ అది ఒక రాతి విగ్రహంగా భావించడం లేదు. అందులో ఒక పసి పిల్లవాడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు. చూసిన ప్రతి ఒక్కరూ శిల్పి యొక్క కళా నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు. పసి పిల్లవాడు చిరునవ్వుతో అద్భుత నయనాలతో …

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేస్తారు అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ …

రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు ఉంటారు. ఒక్కొక్క నాయకుడు లేదా నాయకురాలు ఒక్కొక్క పదవిలో ఉండి దేశానికి సేవ చేస్తూ ఉంటారు. అయితే మన తెలంగాణలో కూడా అలా ఎంతో మంది నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారిలో …

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా మారి తన తండ్రి తో లాల్ సలాం సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. లైకా నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. …

సాధారణం గా సినీ తారలు వయసు ఎంత వస్తున్నా.. పదహారేళ్ళ పడచు పిల్లల్లా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అందం, అభినయం తో పాటు టాలెంట్ కూడా ఉంటే.. సినిమాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. అయితే, అవకాశాలు బాగా వస్తున్న హీరోయిన్లు.. కెరీర్ …

ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దేశమంతా వరి ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగిరావడం లేదు. రోజురోజుకీ రేటు పెరిగిపోతూ సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్య మీద దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు …

500 సంవత్సరాల తరువాత అంగరంగ వైభవంగా అయోధ్య రాముడు సొంత గడ్డపై కొలువుతీరాడు. సుకుమార సుందర రూపుడైనా రామ్ లల్లా ను దర్శించేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. దీనివలన రైళ్లలో రద్దీ పెరగటం చూసిన రైల్వే …