ఇటీవల జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో రిషబ్ పంత్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో పంత్ సెంచరీ ని కొట్టాడు. శ్రీలంకలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ …

రాధే శ్యామ్ సినిమా కోసం ప్రేక్షకులందరూ దాదాపు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలు కూడా ఈ ఆసక్తి పెరగడానికి ఇంకా …

చిత్రం : రాధే శ్యామ్ నటీనటులు : ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్య రాజ్. నిర్మాత : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ దర్శకత్వం : రాధా కృష్ణ కుమార్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ విడుదల తేదీ : …

తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఈ నోటిఫికేషన్లని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో నోటిఫికేషన్లకి దరఖాస్తు చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఇప్పుడు …

ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కచ్చితంగా ఉండాల్సినవి వాష్ రూమ్స్. ముఖ్యంగా ప్రయాణాలప్పుడు వాష్ రూమ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది కి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రభుత్వం కూడా ప్రతి చోట, అంటే ప్రయాణాలు మధ్యలో కూడా దారిలో వాష్ రూమ్స్ …

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. చిరంజీవి అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో చిరంజీవి కూడా ఒకరు. ఈయనని ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఎంతగానో కష్టపడి ఇంత మంచి పొజిషన్ లోకి వచ్చారు …

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. పైగా చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. కథాపరంగా …

ఎప్పుడూ ఎవరినీ  మనం చులకనగా చూడకూడదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. ఈ క్షణం ఇలానే ఉంటుందని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఒక్కొక్క సారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. నిజానికి జీవితంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి. పైగా …

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ సినిమా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. …

రైతులు, దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటేనే ఒక దేశం అభివృద్ధి పథంగా పయనిస్తూ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సైతం రకరకాల పధకాలు అమలు చేస్తూ రైతులకు, ప్రజలకు అండగా నిలుస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పధకాలను …