“శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో వెంకట్. చూడ్డానికి పక్కింటబ్బాయిలా ఉండే వెంకట్ తెలుగు ప్రేక్షకులకు మొదటి సినిమాతోనే తెగ నచ్చేసాడు. ఈ సినిమాలో ఏఎన్నార్ నటన మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి …

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంత మంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే హిట్ కొడతారు. కొంత మంది హీరోయిన్లు అలా వచ్చి అలా వెళ్ళి పోతారు. మరికొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో చాలా కష్టపడి వారి …

టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అన్న విషయం అందరికి తెలుసు. వరుస ఫ్లాపులు వెంటాడినా.. పవన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదే లేదు. అలాంటి పవర్ స్టార్ …

ఫుడ్ ఒకప్పుడు బతకడం కోసం తినేవారు. ఇప్పుడు వస్తున్న ఫుడ్ వెరైటీస్ అన్ని నోరూరిస్తుంటే వాటిని తినడం కోసమైనా బతకాలనిపించేలా ఉంటున్నాయి. బేసిక్ గా మనుషులందరూ ఫుడ్ లవర్స్. కొందరు ఎక్కువ ఇష్టపడతారు. కొందరు తక్కువ ఇష్టపడతారు అంతే తేడా. ఈ …

జియోతో సంచలనాలకు తెర తీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ ప్రస్తుతం షాక్ లో ఉన్నారు. దానికి కారణం రిలయన్స్ జియో సంస్థ ఒక్కసారిగా కోటి 29 లక్షల మంది వినియోగదారులను కోల్పోవడమే. కేవలం ఒక్క నెల వ్యవధిలోనే జియో సంస్థ …

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు …

మామూలుగా ఆడవాళ్లు నైటీ పగటిపూట కూడా వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్నీ లాంటిది ఏదైనా కప్పుకొని వెళతారు. కానీ నైటీ పగటిపూట వేసుకోవడం సరైనది కాదట. దానికి కారణాలు ఏంటంటే. మనం రాత్రి పడుకున్నప్పుడు …

మనదేశంలో చాలా మందికి ఎదురవుతున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఎంత టాలెంట్ ఉన్నా.. లుక్స్ ని మాత్రమే మొదటగా చూస్తుంటారు. చాలా మంది అలాంటి ఇబ్బందులను దాటుకునే జీవితంలో సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో దాసరి పార్వతి కూడా ఒకరు. …

భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు. ఈ సినిమా …

ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో హీరోలుగా నటిస్తున్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా …