బాహుబలి సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ నీ ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టింది. ఆ సినిమాలో గ్రాఫిక్స్ గాని, విఎఫ్ఎక్స్ గాని హాలీవుడ్ సినిమాలకు తీసుకోని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ఏ భాషలో సినిమా వచ్చినా సరే గ్రాఫిక్స్ విషయానికొస్తే బాహుబలి సినిమా తోటే పోలుస్తారు. దర్శక ధీరుడు రాజమౌళి తన నిజం తోటి బాహుబలిని ఒక రేంజ్ కి తీసుకు పోయారు.
ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాంకేతికత అనేది తారాస్థాయికి చేరిపోయింది. సగటుపేక్షకుడు విఎఫ్ఎక్స్ క్వాలిటీ తక్కువగా ఉంటే ఇష్టపడడం లేదు. ఆ సినిమాని తక్కువ క్వాలిటీ సినిమాగా చూస్తున్నారు. కోట్లు పెట్టి తీసే సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయాలను హీరో గానీ దర్శక నిర్మాతలు గాని పట్టించుకోవడం లేదా అంటూ విమర్శిస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ బాగా ట్రోల్స్ కి గురి అవుతుంది. అది ఏ సినిమా అంటే ప్రముఖ తమిళ హీరో శ్రీరామ్ జంటగా నటించిన శివగంగా సినిమాలోది. శ్రీరామ్ తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు తెలుగు వారందరికీ అతను సుపరిచితుడే. ఇక లక్ష్మీ రాయ్ అయితే ఐటమ్ బాంబుగా పిలుచుకుంటూ ఉంటారు.

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు సరసన ఐటమ్ సాంగ్ చేసి పాపులర్ అయింది. అయితే వీరిద్దరూ నటించిన సినిమా నే శివగంగా. ఈ సినిమాలో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో విఎఫ్ఎక్స్ ఎంత కామెడీగా ఉంటుందంటే హీరో ట్రైన్ అందుకోవడానికి పరుగు పెడుతూ ఉంటాడు అది రైల్వే స్టేషన్ లో కాదు, రైల్వే ట్రాక్ పక్కన ఒక పక్కన ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతాడు.ఈ సీన్ చూసిన ఎవ్వరికైనా నవ్వు ఆగదు. నిజ జీవితంలో సాధ్యం కాని వాటిని విఎఫ్ఎక్స్ లో చేస్తారు. ఇది మరి కామెడీగా ఉండడంతో ట్రోల్స్ కి గురవుతుంది.
Also Read:ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పనున్న స్టార్ హీరో యష్…!

ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.





