Ads
Navarasa: మణిరత్నం గారి దర్శకత్వ పర్యవేక్షణలో లో నటించడం ఒక గొప్ప అనుభూతి : అంజలి తమిళ, తెలుగు సినీ స్టార్స్ తో భారీ తారాగణంతో రూపుదిద్దిన వెబ్ సిరీస్ ‘నవరస’. ఈ వెబ్ సిరీస్ ని వహించారు ‘మణి రత్నం’ నిర్మించారు. ఇందులో తొమ్మిది భాగాలు ఉండగా ఒక్కో ఎపిసోడ్ ని ఒకో దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు.
Video Advertisement
ఇవి కూడా చదవండి : సుకుమార్ కి ముందు..సుకుమార్ కి తరువాత.! ఈ 8 హీరోలు ఎలా మారిపోయారో చూడండి..!
navarasa heroine
సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, తో పాటుగా తెలుగు హీరోయిన్ ‘అంజలి’ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 6 నుంచి నెట్ ఫ్లిక్ లో విడుదల కానుంది. సుమారు మొత్తం షూటింగ్ భాగాన్ని చిత్రికరించిన యూనిట్. ఇవాళ ట్రైలర్ ని విడుదల చేసారు నిర్మాతలు. ఈ సందర్బంగా టాలీవుడ్ హీరోయిన్ ఈ వెబ్ సిరీస్ పై స్పందిస్తూ.. ” మణిరత్నం గారి దర్శకత్వ పర్యవేక్షణలో పని చేయడం నిజంగా ఒక గొప్ప అనుభూతి, నా కల నిజమైంది’ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ‘నవరస అనే పేరుకు తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసారు మణి రత్నం గారు.
https://www.instagram.com/p/CR03D0-JFpZ/?utm_medium=copy_link
End of Article