రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి బద్రి సినిమాలో జోడిగా నటించారు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ సినిమా తోటే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పాటు అది ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు కలిసి రెండోసారి జానీ సినిమాలో నటించారు.
ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందిన పాటల పరంగా సూపర్ హిట్ అయింది. అది పవన్ కళ్యాణ్ సొంత డైరెక్షన్ లో రావడం విశేషం.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతోనూ అటు రాజకీయాలతోను బిజీ బిజీగా గడుపుతున్నారు.

రేణు దేశాయ్ 18 సంవత్సరాల తర్వాత మళ్లీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా తనకి నచ్చలేదని తెలియజేశారు.
అసలు విషయంలోకి వెళ్తే బాలు సినిమా 2005లో రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు కరుణాకరణ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీయ శరణ్, నేహా ఒబెరాయ్ నటించారు.

అయితే ఈ హీరోయిన్స్ లో నేహా రేణు దేశాయ్ కి నచ్చలేదట.ఆ విషయంపై స్పందిస్తూ… కరుణాకర్ నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అక్క అక్క అంటుంటాడు. ఆ క్లోజ్ నెస్ తో ఆ మూవీ సమయంలో హీరోయిన్ విషయం గురించి మాట్లాడుతూ… అక్క ఆ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ లా ఉంటుందని చెప్పాడు. అయితే ఫోటో చూపించిన తర్వాత నాకు అంత అనిపించలేదు. హీరోయిన్ బాగానే ఉంది కానీ ఐశ్వర్య అంత లేదని చెప్పాను అని పేర్కొంది.

అయితే తాను తన అభిప్రాయం మాత్రమే చెప్పింది తప్ప ఆ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడడం కానీ ,లేదా సినిమాలోకి తీసుకోవద్దని కానీ చెప్పలేదట. కాకపోతే ఈ విషయం బయటకు వేరేలా వచ్చిందంట హీరోయిన్ విషయంలో రేణు దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆమెకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం లేదని వార్తలు వచ్చాయని పేర్కొంది.
కాగా బాలు సినిమాకి రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అంతేకాదు మూవీలోని హాట్ హాట్ జా సాంగ్ కి ఎడిటర్ గా కూడా పనిచేశారు. మూవీలో ఈ రెండు విషయాలకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.


వాద్రా ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ జువెలరీ బిజినెస్ లో ఉండేవారు. రాబర్ట్ వాద్రా అప్పుడప్పుడు ప్రియాంక గాంధీకి ఆకర్షణీయమైన జువెలరీ గిఫ్ట్ లు ఇస్తూ ఉండేవాడు. కాలక్రమేన ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రాబర్ట్ వాద్రా తరచుగా 10 జన్ పత్ కు వస్తూ ఉండేవారు. అలా రాహుల్ గాంధీకి కూడా సన్నిహితుడుగా మారారు. ఒకసారి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రానీ చూడడానికి మెరదాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి మీడియా ద్వారా బయటికి వచ్చింది.













ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. 163 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా కట్ చేయలేదని తెలిపారు. సినిమా చూసిన తాము కూడా ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు చిత్ర యూనిట్ కి తెలియజేశారు.సెన్సార్ సభ్యులు రివ్యూ చూసి సినిమా టీం ఫుల్ జోష్ లో ఉంది.








