పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు మెగా హీరోలు హీరోలు నటించిన మూవీ ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ‘బ్రో’ మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిదే.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీకి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో బ్రో మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానులు ఎలా సంబరాలు జరుపుకుంటారో తెలిసిందే. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభం అయ్యాయి.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి కీలక పాత్రలలో నటించారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని మీమ్స్ శాసిస్తున్నాయి. గతంలో వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఈ ట్రెండ్ ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కూడా మీమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల పై కూడా ఫన్నీ మీమ్స్ చేసి నెటిజన్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ రిలీజ్ పై కూడా నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: BRO REVIEW : “పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

ఈ షో తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హీరో నానిలు హోస్ట్ గా చేశారు. ఆ తరువాత సీజన్స్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తికాగా, ఏడవ సీజన్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ అని సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది.
ఆ లిస్ట్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 లో ఈటివి ప్రభాకర్, యాంకర్ నిఖిల్, ఢీ కొరియోగ్రాఫర్ పండు, సింగర్ మోహన భోగరాజు, టిక్ టాక్ దుర్గారావు జంట, హీరో సాయిరోనక్, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ వర్ష, సీరియల్ నటి శోభా శెట్టి లతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లుగా సమాచారం. మొత్తం 21 కంటెస్టెంట్స్ లో లీక్ అయ్యింది ఈ పది పేర్లు మాత్రమే.
మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు మరికొన్ని రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అగ్రిమెంట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందున స్టార్ మా ఛానెల్ కూడా షో ఎప్పటి నుంచి మొదలుపెడతారనే విషయం చెప్పడం లేదు. ప్రస్తుతానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ టీమ్ కి ఏపీ హై కోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
1. స్పైడర్:
2. డియర్ కామ్రేడ్:
3. నాని వి:
4. అమిగోస్:
5. డిస్కో రాజా:
6. సవ్యసాచి:
7. నా పేరు సూర్య:
8. ఎంత మంచివాడవురా:
9. అంతరిక్షం:
10. ఆరెంజ్:
ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
చదువు అనేది ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలను ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వల్ల జీవితాన్ని నిలబెట్టుకుంటూ, తల్లిదండ్రుల తమ కోసం పడిన కష్టాన్ని అర్ధం చేసుకుని, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. అదే సమయంలో ఆర్ధికంగా నిలబడి తల్లిదండ్రులకు చాలా ఊతం ఇస్తున్నారు.
ఇది కాయిన్ కు ఒక వైపు. కానీ మరో వైపు బాధ్యత లేనటువంటి ఆడపిల్లలు నేను బాగా చదువుకున్నాను. నేను డిగ్రీ హోల్డర్ ని, నాకేంటి, ఎలాగైనా బ్రతికేస్తా అనే వైఖరి కనిపిస్తోంది. బాధ్యత లేని ఆడపిల్లలు ఒక విధనమైన ఇగో లేదా పొగరును చూపిస్తున్నారు. చేతిలో డిగ్రీ ఉందని, తామే గొప్పవారమనే భావనలో బయటికి వచ్చి, చేతిలో డిగ్రీ ఉందని, ఫాల్స్ థింకింగ్ లో ఉండిపోతున్నారు. ఎక్కడికెళ్ళినా, వీళ్ళు మాట్లాడిన మాటే జరగాలి అనే మొండితనంతో ప్రవర్తిస్తున్నారు.
ఈ మొండితనంను చిన్నతనం నుండే గమనించాల్సి ఉంటుంది. ఆ లక్షణాన్ని గమనించినపుడే వారికి నేర్పాల్సి ఉంటుంది. ఇగో అనేది ఆడపిలల్లకు పుట్టింట్లోనే చిన్నతనం నుండే ఎదిగేటపుడు వారితో పాటు ఎదుగుతూ వస్తుంది. ఇంట్లో వాళ్ళదే పై చేయిగా ఉండాలని, పెత్తనం చేయాలని చూస్తుంటారు. వాళ్ళకి జీవితం విలువ తెలియదు. అలాంటి వాళ్ళకి డబ్బు కూడా తెలియదని చెపుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్రింది వీడియోను చూడండి..
దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్దేవ్ కీలక పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.
తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.
ఎంఎస్ ధోనీ 1981లో జూలై 7న రాంచిలో పాన్ సింగ్, దేవకీ దేవిలకు జన్మించాడు. ధోనీకి అక్క జయంతి గుప్తా మరియు అన్న నరేంద్ర సింగ్ ధోని కలరు. ధోని తండ్రి పాన్ సింగ్ చిన్న ప్రభుత్వోద్యోగిగా పని చేశారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వారు అనుభవించారు. ధోనికి టికెట్ కలెక్టర్గా జాబ్ వచ్చినా, ధోనికి చిన్నతనం నుండే క్రికెటర్ కావాలని, ఎప్పటి కైనా దేశం కోసం ఆడాలని బలంగా కోరుకునేవాడు. ఈ విషయం తన తండ్రికితో చెప్తే, ఇవి మనకు సాధ్యం కావని వెనుకడుగు వేశారట.
అలాంటి సమయంలో తమ్ముడు ధోనీకి జయంతి గుప్తా అండగా నిలిచింది. వారి తల్లిదండ్రులకు తమ్ముడి ఆశయం గురించి నచ్చజెప్పి, వాళ్లకు అర్ధమయ్యే విధంగా చేసింది. ధోనికి ఎటువంటి సహాయం అవసరమైన ఆమె ముందుండేది. అలా ఇంట్లో వాళ్లందరిని ఒప్పించి, ధోని క్రికెటర్ గా ప్రయాణం ప్రారంభించిన సమయంలో జయంతి గుప్తా అతనికి ఆర్థికంగా, నైతికంగానూ అండగా నిలిచింది. అలా కెరీర్ మొదలు పెట్టిన ధోనీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు.
ధోనీ ఆస్తి విలువ 1000 కోట్ల పైగా ఉన్నప్పటికీ, జయంతి గుప్తా మాత్రం తక్కువ ప్రొఫైల్ను మెయింటెన్ చేస్తూ, మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రస్తుతం రాంచీలోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. జయంతి గుప్తా ధోని ప్రాణ మిత్రుల్లో ఒకరైన గౌతం గుప్తాను పెళ్లి చేసుకుంది. జయంతితో పాటు గౌతం కూడా దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో ధోనికి అండగా నిలచినట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. ధోని బయోపిక్ మూవీలో కూడా జయంతి గుప్తా క్యారెక్టర్ ఉన్న విషయం తెలిసిందే.
మరీ ఎత్తుగా లేకుండా, తక్కువ ఎత్తులో ఉండే తలగడను ఎంచుకోవాలి. పెద్ద తలగడ పెట్టుకోవడం వల్ల ప్రారంభంలో ఏమి తెలియకున్న కొద్ది రోజులు గడిచిన తరువాత మెడ నొప్పి మొదలవుతుంది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పి బాధించే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను నొప్పిగా అనిపిస్తే వెంటనే దిండు తీసేసి నిద్రపోవాలని చెబుతున్నారు. ఎత్తుగా ఉండే తలగడ ఉపయోగించడం వల్ల వెన్నెముక వంగిపోయి ప్రమాదం ఉందని అంటున్నారు.
అలా జరిగినపుడు డిస్క్ల మధ్య దూరం పెరిగిపోతుంది. దాంతో వెన్నునొప్పి వస్తుందట. చాలా మంది నిద్ర పోయేటప్పుడు దిండులో ముఖాన్ని పెట్టుకుని నిద్రపోతారు. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ చర్మం ఉపరితలం పై రంధ్రాలలో గాలికి ప్రవేశం ఉండదు. దాంతో ముఖం పై జిడ్డు ఏర్పడుతుంది. అది బ్లాక్ హెడ్స్ కి దారి తీస్తుంది.
ఎత్తయిన తలగడ పెట్టుకోవడం వల్ల తలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదని, ఫలితంగా జుట్టుకు అవసరమైన పోషణ లభించదట. దానివల్ల జుట్టు రాలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా బాడిలోని కొన్ని భాగాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగక వారికి తరచుగా తిమ్మిర్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. అందువల్ల తక్కువ ఎత్తుగా, మెత్తగా ఉండే తలగడను ఉపయోగించాలి. ఇలా చేయడంతో నిద్ర చక్కగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి.
గతంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునకు మరియు షో ప్రసారం అవుతున్న ఛానెల్కి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. ఈ కేసు నెక్స్ట్ విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో చాలాసార్లు ఈ షో పై ఇటువంటి పిటిషన్స్ కోర్టులో దాఖలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అడ్డంకి లేకుండా బిగ్ బాస్ షో కొనసాగింది.
యోగా ప్రకారంగా, స్త్రీలు బొట్టు పెట్టుకునే స్థలాన్ని అజ్ఞా చక్రం అని అంటారు. ఈ చక్రాన్ని మనిషి శరీరంలో 6వ, మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. బొట్టు పెట్టుకునే సమయంలో ఈ పాయింట్ను రోజుకు అనేక సార్లు ప్రెస్ చేస్తుంటారు. శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి. ఈ నాడులన్నిటికి కేంద్ర స్థానమే ఈ అజ్ఞా చక్రం. ఈ స్థానంలో కళ్లు, తల, పిట్యూటరీ గ్రంధి, మెదడుకి సంబంధించిన నాడులు ఉంటాయి.
మహిళలు బొట్టు పెట్టుకునేప్పుడు లేదా స్టిక్కర్ పెట్టుకునే సమయంలో ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆజ్ఞా చక్రం పై ఒత్తిడి పడుతుంది. అప్పుడు నాడులు అన్నీ ఉత్తేజం అవుతాయి. ఇక పురుషులు బొట్టు పెట్టుకోరు. అందువల్ల వారు ఆ స్థానంలో కుంకుమను ధరించినా, లేదా వంద సార్లు ఆ స్థానాన్ని ప్రెస్ చేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ దీక్షా తెలిపారు. ఆ ప్రయోజనాలు ఏమిటంటే..
1. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.