యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీ పై విమర్శలు, వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. రామాయణంను అపహస్యం చేశారని మండిపడుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ ను, రచయిత మనోజ్ శుక్లాను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ చిత్రంలో హనుమంతుడు చెప్పే డైలాగ్స్ ను సామాన్యుల నుండి ప్రముఖుల వరకు తప్పుబడుతున్నారు. మాస్ డైలాగుల పై తీవ్రంగా వ్యతిరేకత ఎదురైంది. చిత్రబృందం వాటిని మార్చింది. ఇక ఇదే విషయం పై ఆదిపురుష్ లో నటించిన ఒక యాక్టర్ తాజాగా స్పందించారు. ఆ నటుడు ఎవరో? ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీతాదేవిగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రం మొదటి నుండి విమర్శలకు గురి అవుతోంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా హనుమంతుడితో మాస్ డైలాగుల చెప్పించడంతో పై ఈ చిత్రం పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఈ విషయం పై పలు చోట్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగగా, డైలాగ్స్ విషయంలో సెన్సార్ బోర్డ్ పై కోర్టు మండిపడింది. చిత్ర యూనిట్ డైలాగ్స్ ను మర్చినప్పటికి, జరగాల్సిన నష్టం జరిగింది. ఈ డైలాగుల వల్ల మూవీ పై నెగెటివిటి పెరిగింది. ఈ విషయం పై ఆదిపురుష్ సినిమాలో నటించిన యాక్టర్ లావ్ పజ్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఈ మూవీలో కుంభకర్ణుడిగా నటించిన లావ్ పజ్నీ మాట్లాడుతూ దర్శకుడు ఏది చెప్తే ఒక నటుడు అది చేయాలి. వివాదాస్పద డైలాగ్స్ ను తొలగించినప్పటికీ, ఆ డైలాగ్స్ తనకు నచ్చలేదని, ఓ హిందువుగా ఆ డైలాగ్స్ ను విని తాను బాధపడ్డానని వెల్లడించాడు.

జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఆయన దగ్గర చాలా ఏళ్ల నుండి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మొయిన్ మాస్టర్ పనిచేస్తున్నారు. మొయిన్ పాపులర్ డాన్స్ షో అయిన ‘ఢీ’ లో పార్టీసిపెట్ చేశారు. ఆ షో ద్వారా పాపులర్ అయ్యారు.
ఆ తరువాత జానీ మాస్టర్ దగ్గర పని చేశారు. అలా ఎన్నో హిట్స్ సాంగ్స్ కి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా చేశారు. తనకు ఇంత పేరు రావడానికి కారణం అసిస్టెంట్ మొయిన్ మాస్టర్ అని ఒక సందర్భంలో జానీ మాస్టర్ అన్నారు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో కొరియోగ్రఫర్ మారారు. ఆ తరువాత కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమాకి కొరియోగ్రఫి అందించారు.
మొయిన్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన షేర్ చేసిన పోస్ట్లు అన్నిటికి జాని మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, మొయిన్ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా పని చేశారు. ఇటీవలే మొయిన్ మాస్టర్ కి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ లో మొయిన్ మాస్టర్ ను 24.9 వేలమంది ఫాలో అవుతున్నారు.
ప్రభాస్ బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, వాటి తో సంబంధం లేకుండా సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారని టాక్. ప్రభాస్ తను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటలీలో లగ్జరీ విల్లాను ఇదివరకే కొనుగోలు చేశారట.
ప్రభాస్ సినిమాల షూటింగ్ కి గ్యాప్ వచ్చిన సమయంలో ఇటలీలోని విల్లాలో తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి సమయం గడుపుతున్నారట. ఇక ప్రభాస్ షూటింగ్ లతో బిజీగా ఉన్నప్పుడు ఆ విల్లా ఖాళీగా ఉంటుంది. అందువల్ల దానిలో కొంత భాగాన్ని అద్దెకిస్తున్నారట. ఇటలీకి వచ్చే ట్రావెలర్స్, స్థానికంగా ఉండే వారికి విల్లాను అద్దెకు ఇస్తూ, నెలకు నలబై లక్షల వరకు సంపాదిస్తున్నాడు అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ తరువాత మరో పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవడానికి రెడీ అవుతోంది. ఇదే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు.



రావణుడు విష్ణువు కోసం ముల్లోకాలు వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా విష్ణువు కనిపించడం లేదు. ఇక విష్ణువు తనేనే వెతుక్కుంటూ వచ్చేలా చేయాలనుకుంటాడు. విష్ణుమూర్తి ధర్మాన్ని పాటిస్తాడని రావణుడికి బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడికి విష్ణుమూర్తి వస్తాడు. అందుకే తాను ఎప్పటిలాగే అధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క ఆలోచనే చరిత్రలో రావణుడు అంతే ఒక గొప్ప రాజు అని కాకుండా ఒక రాక్షసుడు అని ముద్ర పడేలా చేసింది. ఇక అంత్యంత హీనమైన పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందమైన అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని అనుభవించేవాడు. అలా ఒక రోజు వేదవతి అనే స్త్రీని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె రావణుడి నుండి తప్పించుకు పారిపోయి నువ్వు నా వలనే మరణిస్తావు అని శాపం పెట్టి మంటల్లో దూకి చనిపోయింది. తరువాతి జన్మలో వేదవతి సీతాదేవిగా జన్మిస్తుంది. ఆ తరువాత ఇంద్రుని సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. అయితే రావణాసురుడు ఆమె అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని భావిస్తాడు.
అందరు చూస్తుండగానే తనతో గడపమని రంభ పై ఒత్తిడి చేస్తాడు. అందుకు రంభ అంగీకరించకపోవడంతో ఆమె వెంటపడి బలవంత పెడతాడు. అదే సమయంలో రంభ ప్రియుడు నలకుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీని అయినా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెడతాడు. ఈ శాపం కారణంగా చేసేదేమి లేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు. సీతమ్మను ఎత్తుకెళ్లిన తరువాత ఆమెను తాకకపోవడానికి ఇదే కారణం. ఆ తరువాత రాముడు రావణుడితో యుద్దం చేసి హత్యమార్చాడు.
నాగ శౌర్య మాట్లాడుతూ ‘‘ఆ రోజు పనిమీద వెళ్తుండగా, కూకట్పల్లిలో రోడ్డు పైన ఓ అమ్మాయిని కొడుతున్న అబ్బాయి కనిపించాడు. దాంతో వెంటనే వారి వద్దకు వెళ్లి, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు వెంటనే సారీ చెప్పమని అన్నాను. దానికి ఆ అమ్మాయి నా బాయ్ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు. మీకెందుకు అని అడిగింది. అమ్మాయి అలా మాట్లాడితే ఏం చేస్తాం.
కానీ నేను మాత్రం ఒకటే చెబుతున్నా, వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిలు, మిమ్మల్ని కొట్టేవాడిని పెళ్లి చేసుకోవద్దు. అది మీకు మరియు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఇక ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో నేను అబ్బాయిని కొట్టలేదు. మిస్టేక్ అబ్బాయిది కాదు. అమ్మాయిదే అని అన్నారు. మరో రూమర్ కూడా వచ్చింది. పబ్లిసిటీ కోసం అదంతా నేనే చేసినట్టు కొందరు చెప్పారు. అయితే వాళ్లిద్దరూ ఎవరో నాకు తెలియదని వెల్లడించారు.
నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పవన్ బాసమ్శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా నటించాడు. ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి నటించిన ఈ సినిమా జులై 7న రిలీజ్ కానుంది.
తేజా నిడమనూరు సొంతూరు ఏపీలోని విజయవాడ. అతను 1994లో ఆగష్టు 22న విజయవాడలో జన్మించాడు. తేజా పూర్తి పేరు అనిల్ తేజాా నిడమనూరు. చిన్నతనంలోనే తేజ ఫ్యామిలీ న్యూజిలాండ్కు వెళ్లి, అక్కడే స్థిరపడింది. దాంతో అక్కడే తేజా క్రికెట్ నేర్చుకుని, ఆక్లాండ్ జట్టుకు డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. న్యూజిలాండ్లో చదువు పూర్తి చేసిన తేజాకు, నెదర్లాండ్స్ లో జాబ్ వచ్చింది. దాంతో అక్కడికి వెళ్ళాడు. నెదర్లాండ్స్ కి వచ్చినా, తాను ఇష్టపడే క్రికెట్ ఆడటం కోసం అక్కడే ఉట్రెక్ట్లోని కంపాంగ్ క్లబ్లో చేరాడు.
అలా నెదర్లాండ్స్ దేశవాళీ క్రికెట్ ఆడే తేజాకు జాతీయజట్టు తరుపున ఆడటం కోసం పిలుపు వచ్చింది. నెదర్లాండ్స్ జట్టులో బాగా ఆడుతున్న తేజా పై వేరే దేశాల క్రికెట్ క్లబ్స్ దృష్టి పడింది. దాంతో అవి తేజ కోసం పోటీపడ్డాయి. అలా తేజా ఇంగ్లాండ్ క్లబ్ తరుపున ఆడటం మొదలుపెట్టాడు. అక్కడే ఆసీస్ ఆల్రౌండర్ టిమ్ డేవిడ్తో తేజాకు పరిచయమైంది. ఇద్దరూ ఒకే క్లబ్ తరుపున ఆడేవారు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్కు కన్నా ముందు జరిగిన సీడబ్ల్యూసీ సూపర్ లీగ్ సిరీస్ లో నెదర్లాండ్స్ జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడింది. తొలి వన్డేలో తేజా 110 బాల్స్ లో 96 రన్స్ చేసి నెదర్లాండ్స్ జట్టును గెలిపించాడు. 250 రన్స్ టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే జట్టు గెలుస్తారని అందరు అనుకున్నారు. కానీ 7వ స్థానంలో బ్యాటింగ్ దిగిన తేజాా నెదర్లాండ్స్ జట్టును గెలిపించి సంచలనం సృష్టించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేసి టాప్ స్కోరు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు అబ్దుల్ రజాక్ల రికార్డ్స్ ను తేజాా బ్రేక్ చేశాడు.
ఇటీవల వెస్టిండీస్పై తేజాా సెంచరీ చేయడంతో అందరి దృష్టి తేజా పై పడింది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తేజాను ఎంత డబ్బు పెట్టడానికి అయినా సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా సన్రైజర్స్ ఓనర్ కావ్యాపాప తేజాాను ఎలాగైనా కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత ఎస్ ఏ శ్రీనివాస్ కుమారుడు సూరజ్ కుమార్. 24ఏళ్ల సూరజ్, ధ్రువన్ గా కన్నడ ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. తారక్, ఐరావత లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్గా సూరజ్ పనిచేశారు. అతను హీరోగా చేసిన తొలి ఇనిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అయ్యింది. కానీ శనివారం మైసూరు-గుండ్లుపేట్ హైవేపై బైక్పై సూరజ్ కుమార్ వెళ్తుండగా, ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయడం కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే సూరజ్ ను మైసూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు బాగా నుజ్జునుజ్జవడంతో సూరజ్ ను కాపాడటం కోసం డాక్టర్లు ఆయన కుడికాలును తొలగించారని తెలుస్తోంది. 24 సంవత్సరాల సూరజ్ కుమార్, లెజెండరీ యాక్టర్ రాజ్కుమార్కు దగ్గరి బంధువు. ఆయన భార్యకు సూరజ్ మేనల్లుడు.
యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే శాండిల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, మరియు ఆయన భార్య మణిపాల్ హాస్పిటల్ కు చేరుకుని సూరజ్ను పరామర్శించారు. సూరజ్ హెల్త్ కండిషన్ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ధృవన్ ప్రస్తుతం హీరోగా ‘రథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ధృవన్ పక్కన హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.
కోరాలో “తెనాలికి ఆంధ్రా పారిస్ అనే పేరు ఎందుకు వచ్చింది?” అడిగిన ప్రశ్నకు
ఆరోజుల్లో ఈ విషయం గమనించిన ఆంధ్రాలో ఉండే బ్రిటిష్ కళాప్రియులు తెనాలిని ‘ఆంధ్రా పారిస్’ అని పిలిచే వారని అర్ధం అయ్యింది. తెనాలి ఒక ప్రాచీన చారిత్రక నగరం. తెనాలి పూర్వం కాలం నుండి కళలకు పుట్టిల్లు. ఎందరో కవులను, పండితులను, కళాకారులను ఇచ్చిన కళాకేంద్రం. శ్రీకృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరిగా ప్రసిద్ది చెందిన వికటకవి తెనాలి రామకృష్ణుడి గురించి అందరికి తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో తొలి హీరో గోవిందరాజుల సుబ్బారావుగారు, తొలి హీరోయిన్ కాంచనమాల కూడా తెనాలి వారే. కృష్ణ, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, జగ్గయ్య, రమాప్రభ, దివ్యవాణి, ఎవియస్, శివపార్వతి లాంటివారు చాలా మంది తెనాలి, తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి వచ్చినవారే’ అని వివరించారు.
1. ఎర్త్ హ్యాండ్:
2. ఫైర్ హ్యాండ్:
3. ఎయిర్ హ్యాండ్:
4. వాటర్ హ్యాండ్:
ఈ నాలుగు హ్యాండ్స్ లో ఎవరు బెస్ట్ అంటే అరచేయి ఎయిర్ మరియు ఫైర్ రకాలకు చెందినవారు. వీరికి చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్ధం. వీరి శక్తి సామర్ధ్యాలకు తిరుగు ఉండదు. ఎంతో ఉన్నతమైన విజయాలను అందుకుంటారు.