మన భారతదేశంలో వివాహం అంటేనే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పూర్వ కాలంలో అయితే పెళ్లిళ్లను ఐదు రోజుల వరకు చేసేవారు. కానీ కాలక్రమేణా సమయం దృష్ట్యా ప్రస్తుతం అలా తక్కువ మంది చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో వివాహం విషయంలో కాంప్రమైజ్ అనేది లేకుండా అంగరంగ వైభవంగా సాంప్రదాయాలను పాటిస్తూ ఈ తంతు నడిపిస్తున్నారు.
అయితే ఇందులో అనేక పూర్వ సంప్రదాయాలున్నాయి. ఆ సంప్రదాయాల వెనుక అసలు విషయం ఏంటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇందులో ఒకటి కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలు బియ్యంతో నిండిన కలశాన్ని తన్నుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంది. అలాగే కొంతమంది ఎర్రని నీటిలో రెండు చేతులను ఉంచి గోడకు అద్దడం చేస్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఓసారి చూద్దాం..!!
#1బియ్యంతో నింపిన కలశాన్ని తాకడం
కొత్తగా పెళ్లయి అత్త వారి ఇంట్లోకి అమ్మాయి రావటాన్ని మెట్టినింట్లో కాలు మోపడం అంటారు. ఈ సందర్భంలో బియ్యంతో నింపిన కలశాన్ని కుడికాలితో ఇంట్లోకి తోసి మొదటిసారి ఇంట్లోకి ప్రవేశించడాన్ని లక్ష్మీ దేవిగా భావించి, ఆమె రాకతో సిరిసంపదలు ఇంట్లోకి ఆహ్వానించడం. బియ్యాన్ని సిరిసంపదల గుర్తుగా మొదటిసారి కాలు పెట్టేటప్పుడు ఆ చెంబును కాలితో తోసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడతారు.
#2ఎర్రని నీటిలో పాదాలు పెట్టడం
మరొక పద్ధతి కొన్ని ప్రాంతాల్లో మొదటిసారి మెట్టినింటా అడుగుపెట్టేటప్పుడు ఎర్రని నీటిలో పాదాలు ముంచి గుర్తులు పడేలా ఇంట్లోకి అడుగు పెడుతూ నడిపించడం చేస్తూ ఉంటారు. ఈ పద్ధతిని కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని భావిస్తారు.
#3 అప్పగింతల సమయంలో
అలాగే ఆడపిల్లకు పెళ్ళిచేసి అప్పగింతల సమయంలో తనతో పాటు పుట్టింటీ సంపద దూరం కాకుండా ఇన్నేళ్లు తనని పోషించినందుకు కృతజ్ఞతగా దోసిలితో బియ్యాన్ని వెనక్కి చలిస్తారు.
#4 ఓడి బియ్యం
అలాగే ఒడిబియ్యం సంప్రదాయం ఉన్నవారు తల్లిగారి ఇంట్లో ఒడిలోని బియ్యంలో నుంచి పిడికిలితో తీసి కొన్ని బియ్యం గుప్పిట్లో నుంచి పళ్లెంలో కుప్పలు పోసి దండం పెడతారు. వీటిని వారి తల్లి గారు నైవేద్యంగా వండుకుంటారు.
#5గుమ్మానికి బొట్టు పెట్టడం
అలాగే కొంతమంది కొత్త కోడలితో మన ఇంటి మెయిన్ గుమ్మానికి ఎవరికీ అందనంత ఎత్తులో బొట్లు పెట్టిస్తారు. దీని ద్వారా కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు.


ఒక్కోసారి ప్రమాదవశాత్తు మనల్ని పాము కాటు వేసినప్పుడు దాని విషం మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. ఏదైనా విషసర్పం కాటు వేసినప్పుడు వ్యక్తి చనిపోయాడు అంటే రెండు రకాలుగా ఉంటుంది.
అలాగే పాము కాటు వేసిన వెంటనే ఆ ప్రదేశం నుండి విషం తొందరగా శరీరంలోకి ఎక్కకపోవచ్చు. కాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఆంటీవీనం ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చు. అలాగే పాము కరిచిన ప్రదేశంలో చర్మం కమిలిపోవడం, ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
#2జాగ్రత్తలు































అయితే ఆ దూడ పొదుగు ఉబ్బి ఉండటాన్ని ఒక మహిళ గమనించింది. ఈ విషయాన్ని వెంటనే సజేష్ కు చెప్పింది. అతను కూడా దాన్ని పరిశీలించి చూశారు. ఆ పోదుగు దగ్గర గట్టిగా ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఒక సమయంలో పాలను పితికి చూశారు. అందులో నుంచి పాలు ధారగా వచ్చాయి. పాలు బాగానే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజూ పాలు పిండడం మొదలుపెట్టాడు. పాలు కూడా చిక్కగా తాగడానికి అనువుగానే ఉన్నాయి.
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.
కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏలుతుంది మాత్రం మొత్తం స్టార్ హీరోల వారసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీ లా నుండే హీరోలు పరిచయం అవుతుండటం చూస్తున్నాం. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
ఇలా చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వారి యొక్క పిల్లలను చిన్నప్పట్నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి చక్కగా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్నచిన్న సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మెల్లమెల్లగా స్టార్డమ్ సంపాదిస్తున్న హీరోలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు అందుకుంటూ సినీ వారసత్వం ఉన్నవారిని కూడా డీలా చేస్తూ దూసుకుపోతున్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా బంపర్ హిట్ సాధించింది. దీని తర్వాత తాజాగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక నిర్మాతలు కూడా ఈ కుర్ర హీరోలతో సినిమాలు తీయడం కోసం ముందుకు వస్తున్నారు.
స్టార్ హీరోల వైపు వారి చూపులు మళ్ళీస్తూ కుర్ర హీరోల వైపే మొగ్గుచూపుతున్నారు. చిన్న హీరోలతో సినిమా చేస్తే ప్లాప్ అయినా సరే పెద్దగా నష్టం ఉండదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

