బిగ్ బాస్ రియాలిటీ షోను ఆదరించే అభిమానుల సంఖ్య ప్రస్తుతం చాలావరకు పెరిగిపోయిందని చెప్పవచ్చు. మొదటి రెండు సీజన్లలో ఈ షో ను అంతగా పట్టించుకోలేదు.
కానీ తర్వాత మూడవ సీజన్ వచ్చేసరికి షో రేటింగ్ మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. ఈ సీజన్ నుండే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అయితే కింగ్ నాగార్జున ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రియాలిటీ షో లైన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా చేస్తున్నారు. నాగార్జున మూడో సీజన్ నుంచి మొదలు ఇటీవలే కంప్లీట్ అయిన బిగ్బాస్ నాన్ స్టాప్ షోకు కూడా వ్యాఖ్యాతగా ఉన్నారు.

మళ్లీ బిగ్ బాస్ 6 సీజన్ కూడా మొదలు కాబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మరొక ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. బిగ్ బాస్-6 సీజన్ లో నిర్వాహకులు నాగార్జునకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రారంభమయ్యే సీజన్ కు నాగార్జున కాకుండా ఆయన మాజీ కోడలు సమంతాను వ్యాఖ్యాతగా తీసుకోవాలని అనుకుంటున్నారట. సమంత ఇదివరకే నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకు బదులుగా ఈమె యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంలోనే సీజన్ సిక్స్ లో సమంతను తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు భావించారట.

అందుకే నాగార్జునను తప్పించి ఆ స్థానంలో సమంతాను తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అందుకోసమే నిర్మాణ సంస్థల వారి నుంచి ప్యాకేజీలు మాట్లాడుకొని సినిమాకు హైప్ తీసుకు వస్తూ ఉంటారు. వారికి ఎన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తే సినిమాకు అంత ప్రమోషన్ ఉంటుందన్నమాట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అదరగొడతారు. అయితే ఈ వ్యవస్థ సినిమా నుంచి బిగ్ బాస్ వరకు విస్తరించి పోయింది. ఎంతగా అంటే బిగ్ బాస్ షోలో ముందుకు రావాలి అంటే ఈ టీమ్ వుండాల్సింది అన్నట్టుగా తయారైంది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఈ టీంల ప్రభావం ఎక్కువగా లేదు. సెకండ్ సీజన్ లో మాత్రం కౌశల్ విన్నర్ కావడానికి పిఆర్ టీం కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా సీజన్ సీజన్ కు పిఆర్ టీమ్స్ విస్తరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారని, ఈ సీజన్ లో అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, అఖిల్, స్రవంతి, శివ, హమీద ఇలా చాలా మంది ఈ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ టీమ్ వారు వాళ్ల యొక్క సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేస్తూ.. ప్రమోషన్స్ కు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఓట్లు వేయించడంలో ముందుంటారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా.. మిత్రశర్మ టాప్ 5కీ వచ్చిన అది ఈ టీమ్ వల్లే అని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బిందు పేక్ ఓటింగ్ వేయించుకుందని, ఆమె కోసం పిఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని వాళ్లు ఫేక్ ఓటింగ్ ద్వారా బిందుకు ఓట్లు పడేటట్లు చేశారని ఆరోపించారు. దీనిపై బిందు స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తప్ప ఎలాంటి టీమ్లను వాడుకో లేదని, అలాంటిది మాకు ఏమి అవసరం లేదని , ఏపీ,కర్ణాటక,తెలంగాణ, చెన్నై ప్రాంతాలనుంచి ఓట్లు పడడం వల్లనే విన్నర్ అయ్యానని తెలియజేసింది. నిజానికి పీఆర్ టీమ్స్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అని అన్నది.
ఈ తరుణంలో ఆమె తండ్రి స్పందించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బిందు ఇంజనీరింగ్ చేసేటప్పుడే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశామని ఆయన అన్నారు. అప్పట్లోనే మంచి మంచి సంబంధాలు వచ్చాయని, ఐ ఆర్ ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్, ఐపీఎస్ లాంటి సంబంధాలు వచ్చాయని దీంతో ఒక తండ్రిగా నేను ఆమెపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. కానీ వివాహంకు ఆమె విముఖత చెప్పిందని దీంతో నేను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు.
ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను అని కానీ బిందు ఒప్పుకోలేదని తెలియజేశారు. నేను చిన్న పిల్లని కాదని నా మంచి చెడ్డలను నేను చూసుకోగలనని సమాధానం ఇచ్చిందని అన్నారు. అప్పటినుంచి బిందు వివాహం విషయం ఆమెకి వదిలేశారని, ప్రస్తుతం కాలం మారిందని పిల్లల ఆకాంక్షలు, అభిరుచులను వారికే వదిలేయాలని తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో చూస్తూ నడుచుకోవాలని చెప్పారు.
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.
వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.
మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సీజన్లో ఓటింగ్ లైన్స్ 5 రోజుల పాటు ఉంటారు. ఆదివారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన టువంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ ప్రక్రియ ను ముందుగానే క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వినపడింది.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఈ సారి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఉంచారు బిగ్ బాస్. వారి యొక్క జర్నీ లు కూడా చూపిస్తూ వాళ్ళని కూడా ఫైనలిస్ట్ లని చేశారు. ఇందులో బాబా భాస్కర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యాడు. దీంతో ఫైనల్ కు ఏడుగురు కంటెస్టెంట్ వచ్చాడు. అయితే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇద్దరిని చేయవలసి వస్తుంది.
అందుకోసమే ఓట్స్ ప్రక్రియను బుధవారానికి క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్బాస్ పార్టిసిపెంట్స్ ఎవరిని ఎలిమినేషన్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఓటీటీ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం బాబా భాస్కర్ మరియు అనిల్ రాథోడ్ ఇద్దరు కూడా ఇద్దరూ లిస్టు లోనే ఉన్నారని, బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం, ఇక మిగిలినటువంటి వారిని టాప్ 5 పినాలిలో ఎలిమినేషన్ చేయవచ్చు.









