టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిల్చిన చిత్రం రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ చిత్రం. 2004 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇందులోని కామెడీ చాలా హిలేరియస్ గా ఉంటుంది. ఈ చిత్రం వచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతున్నా ఈ సినిమా కి క్రేజ్ తగ్గలేదు.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ లో ఈ సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియా లో వాడుతూ ఉంటారు. ఈ సినిమా గురించి ఎన్ని చెప్పుకున్న అది తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లోని ట్రైన్ ఎపిసోడ్ ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పటి వరకు ట్రైన్ లో అంత నిడివి ఉన్న సినిమాలే మన టాలీవుడ్ లో రాలేదు, వచ్చినా అవి సక్సెస్ కాలేదు.

ఈ మూవీ లోని ట్రైన్ ఎపిసోడ్ లో బ్రహ్మానందం, ఏవీయస్, రవి తేజ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కామెడీ గా ఉంటాయి. రోజంతా కస్టపడి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునే కొన్ని లక్షలాది మందికి మెడిసిన్ లాంటిది ఈ సినిమా. జనాలకు అంత ఇష్టం ఈ సినిమా అంటే.

అయితే ఈ సీన్స్ చూస్తున్నప్పుడు మన కాన్సంట్రేషన్ అంతా బ్రహ్మానందం, ఏవీయస్, రవి తేజ, స్నేహ మీదే ఉంటుంది. మనం గమనించలేదు కానీ బ్రహ్మానందం, ఏవీయస్ మాట్లాడుకుంటున్న సమయం లో రవితేజ ఫ్రెండ్స్ శ్రీనివాస రెడ్డి, రామచంద్ర స్నేహ తో పాటు ఉండే అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటారు.

మనం బ్రహ్మానందం, ఏవీయస్ డైలాగ్స్ వింటూ ఉంటే మరో వైపు వాళ్ళు ఒకరిని చూసి మరొకరు సిగ్గు పడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఈ సినిమా.. ఈ సీన్స్ ఇన్ని సార్లు చూసాం కానీ ఇది ఇప్పటి వరకు గమనించలేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CsohSlTpfiP/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D







కథ:





1. చట్టానికి కళ్ళు లేవు :
2. మంచిమనసులు:
3. ఖైదీ నెంబర్ 786:
4. దేవాంతకుడు:
5. నేనే రాజు నేనే మంత్రి:
6. ధర్మతేజ:
7. దొంగపెళ్ళి:
8. చినరాయుడు:
9. నా మొగుడు నాకే సొంతం:
10. గమ్యం:
11. ఠాగూర్:
12. మా అన్నయ్య:
కెప్టెన్ విజయ్కాంత్కు తమిళనాడు ప్రజలందరూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. నేడు ప్రభుత్వ లాంఛనాలతో కెప్టెన్ అంత్యక్రియలు జరుగుతయాని తెలుస్తోంది. కెప్టెన్గా ప్రెసిద్ధి పొందిన విజయ్కాంత్ 1981లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, 150కి పైగా సినిమాలలో నటించారు. ఎన్ని హిట్లు అందుకున్న ఆయన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2006 లో రాజకీయల్లో అడుగుపెట్టి, పార్టీ స్థాపించి, రాజకీయ నాయకులకు సింహా స్వప్నంగా నిలిచాడు.
2016లో ఉలుందూరుపేట అసెంబ్లీ బియవజికవర్గం నుంచి పోటీ చేసే సమయంలో విజయకాంత్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 7.6 కోట్లుగా అంచనా వేయబడింది. వీటిలో నగదు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బాండ్లు, షేర్లు, మోటారు వాహనాలు, ఆభరణాలు మరియు క్లెయిమ్లు వంటి ఇతర ఆస్తులు ఉన్నాయి.
విజయ్కాంత్ భార్య మరియు ఆయన పై ఆధారపడిన వారి ఆస్తులు సైతం కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ. 14.79 కోట్లు. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య మరియు నివాస భవనాలు మొదలైన స్థిరాస్తుల విలువ రూ. రూ. 19.37 కోట్లు కాగా, భార్య పేరున ఉన్న ఆస్తుల విలువ రూ. 17.42 కోట్లు. అఫిడవిట్ ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లు అని తెలుస్తోంది. ఆయనకు ఉన్న అప్పుల విలువ రూ. 14.72 కోట్లు. ప్రస్తుతం విజయ్కాంత్ ఆస్తుల విలువ 50 – 60 కోట్లు వరకు ఉన్నట్లు సమాచారం.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10