ఈ మధ్య సినిమా స్టార్స్ అందరూ కూడా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. వారితో మీట్ అవ్వడం మాట్లాడడం అభిప్రాయాలు పంచుకోవడం ఇలా చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ దక్షా నాగార్కర్ కూడా అభిమానులతో సోషల్ మీడియాలో ఇంట్రాక్ట్ అయింది. ఒక అభిమాని దక్షాకి ఒక వింత కామెంట్ పెట్టగా దక్షా కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకుంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన హోరాహోరీ సినిమాతో దక్షా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత హుషారు, బంగార్రాజు వంటి చిత్రాలు దక్షాకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఒక అభిమాని ఎవరు ఊహించిన విధంగా ఒక ఇబ్బందికరమైన కామెంట్ చేశాడు.

నీ తొడలకు పెద్ద ఫ్యాన్ న్నీ వాటి సీక్రెట్ ఏంటి అంటూ అడిగాడు. వెంటనే దక్షా చాలా తెలివిగా వ్యవహరిస్తూ నేను మసాలా వడలు తింటాను అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ అభిమాని ప్రశ్న కంటే కూడా దక్షా ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. దక్షా కూడా ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్ అవి తొడల మసాలా వడలా అని మాటను ఇక్కడ వాడేసింది. పొరపాటున ఏం మాట్లాడినా అభిమానులు ట్రోల్లింగ్ చేసే అవకాశం ఉంది.దక్షా ఇచ్చిన సమాధానాన్ని పలువురు మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. వాటిని కూడా దక్షా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది.
watch video :
https://www.instagram.com/reel/C29zxLlS2XD/?igsh=MXNvMGI1ejhydHFoag%3D%3D
ALSO READ : ఆచార్య సినిమాలోని “పాదఘట్టం” తో పాటు… ఈ 4 సినిమాల్లో ఈ పదాలు ఎన్ని సార్లు రిపీట్ అయ్యాయో తెలుసా..?








ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ మూవీకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ‘తొలి ప్రేమ’ అనే కాన్సెప్ట్లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్లకు ఈ మూవీతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. వీరితో పాటుగా హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన కుసుమ డెగల మర్రికి గుర్తింపు దక్కింది. ఇలా ఈ మూవీలో నటించిన వారందరికీ బేబీ మూవీ ఊహించనంత గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే అందరూ ఆ బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే కాకుండా హీరోయిన్ కాలేజీ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పేరే ‘కిర్రాక్ సీత’. ఇప్పటికే ఆమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్లో నటించింది. తెలుగు వెబ్ సిరీస్లలో నటించింది. షార్ట్ ఫిల్మ్లు ద్వారా సీత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 21 వెడ్స్ 30, పెళ్లికూతురు పార్టీ, సరయు, మూడు చేపల కథ వంటి వాటిలో నటించి ఆకట్టుకుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.
కుమారీ ఆంటీ ట్రెండింగ్ లోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా అందరు స్ట్రీట్ ఫుడ్స్ మీదే దృష్టి పెట్టారు. కుమారీ ఆంటీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు ముఖ్యమంత్రి వస్తారని వార్తలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగులు కుమారీ ఆంటీ స్టాల్ కు వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ కుమారీ ఆంటీ వంటి వారిని వెతికి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కుమారీ ఆంటీ గురించి, నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పూర్తి పేరు సాయి కుమారి. గత పదమూడు సంవత్సరాలుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాల్ పెట్టకముందు సింగర్ హేమ చంద్ర ఇంట్లో పని చేసేవారంట. ఆ తరువాత ఫుడ్ స్టాల్ మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆలీ లాంటి సెలెబ్రెటీలు సైతం కూరలు తీసుకెళ్తారని కుమారీ ఆంటీ వెల్లడించారు.
రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి భోజనం తిని వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ తిన్న తరువాత సందీప్ కిషన్ కుమారీ ఆంటీకి పదివేల రూపాయలు ఇచ్చారట. కుమారీ ఆంటీకి ఇంతగా క్రేజ్రావడంతో బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకుంటారేమో అంటూ నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు.













