ప్రస్తుతం ఎక్కువ వినిపిస్తున్న మాట చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఇది అన్ని రంగాల్లోకి క్రమంగా ప్రవేశిస్తోంది. AI గురుంచి చెప్పాలంటే మనిషిలానే ఆలోచిస్తుంది, ప్రవర్తిస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల శ్రీరాముడి ఫొటోను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం AI రూపొందించిన ఫోటోలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో మాధవ్ కోహ్లీ అనే ట్విటర్ యూజర్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఉపయోగించి హిందూ దేవుళ్ల అవతారాలను రూపొందించారు. మరి అవి ఏమిటో, ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1.శ్రీ రాముడు:
రీసెంట్ గా శ్రీరాముడు 21 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు అనేది ఊహించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.
2.సీత:
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సీత దేవి చిత్రాన్ని కూడా రూపొందించింది.
3.హనుమంతుడు:
రామ భక్తుడు, మహా శక్తిశాలి అయిన హనుమంతుడి చిత్రాన్ని కూడా AI ద్వారా రూపొందించారు.
4.కృష్ణుడు:
మహా విష్ణువు అవతారాలలో ఒకటైన శ్రీకృష్ణుడి చిత్రాన్ని సహజంగా రూపొందించింది.
5.శివుడు:
మహాశివుడు రూపాన్ని కూడా AI ద్వారా రూపొందించారు. ఇందులో శివుడు కోపంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
6.కాళీమాత:
ఆదిపరాశక్తి అవతారాలలో ఒకటైన కాళీమాత చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు.

7.దుర్గా దేవి:
మహిషాసుర మర్ధిని అయిన దుర్గా దేవి చిత్రాన్ని AI ద్వారా రూపొందించారు. ఈ చిత్రంలో దుర్గాదేవి విశ్వరూపం ప్రదర్శించినట్టుగా కనిపిస్తోంది.
8.పార్వతి దేవి:
AI రూపొందించిన పార్వతి దేవి చిత్రం ఎంతో ప్రసన్నంగా ఉంది.
9.శ్రీ మహావిష్ణువు:
AI రూపొందించిన శ్రీ మహావిష్ణువు చిత్రం చాలా సహజంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.
10.బ్రహ్మ:
త్రిమూర్తులలో సృష్టి కారకుడైన బ్రహ్మ దేవుడి చిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రూపొందించారు.
11.వామన:
మహా విష్ణువు దశావతారాలలో ఒకటైన వామన అవతరాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు. వామన అవతరం అంటే సాధారణంగా బాలుడి రూపాన్ని ఎక్కువగా చూసి ఉంటాము. కానీ AI రూపొందించిన చిత్రంలో అలా లేదు.
12.గౌతమ బుద్దా:
దశావతారాలలో ఒకటిగా చెప్పే గౌతమ బుద్దుడి చిత్రాన్ని AI చాలా సహజంగా రూపొందించింది.
13.నరసింహ:
విష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతరాన్ని కూడా AI రూపొందించింది.
14.వరహ:
దశావతారాలలోని వరహ అవతారాన్ని కూడా ఆ యూజర్ AI ద్వారా రూపొందించారు.
15.కల్కి:
శ్రీమద్భాగవతంలో చెప్పిన ప్రకారం కల్కి అవతారం కలియుగం అంతంలో వస్తుందని చెబుతారు. అయితే తాజాగా AI ద్వారా కల్కి రూపాన్ని రూపొందించారు.
Also Read: “శ్రీరాముడు” 21 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో తెలుసా?









ఇందులో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్టాలు, వయసు, హాబీలు మరియు వారు ఇతరుల్లో ఏం ఆశిస్తున్నారు లాంటి వివరాలను నమోదు చేసే బయో ఉంటుంది. ఈ యాప్స్ లో బయో లేదా ప్రొఫైల్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టపడిన వారు ఆ ప్రొఫైల్ ను లైక్ చేయవచ్చు. ఈ క్రమంలో ఒక వ్యక్తి డేటింగ్ యాప్ బయోలో తన పదవ తరగతి, ఇంటర్, జేఈఈలో వచ్చిన మార్కులు మరియు ర్యాంకుల వివరాలను నమోదు చేశాడు.
అయితే అతను నమోదు చేసిన ఈ వివరాల స్క్రీన్ షాట్ను ట్విట్టర్లో ఇండియన్ చాన్ అనే పేజ్లో షేర్ చేశారు. ఇందులో అంకిత్ ఝా అనే 24 ఏళ్ల యువకుడు తన ప్రొఫైల్ లో విద్యార్హతల గురించి చెప్పినట్లు కనిపిస్తోంది. బయోలో ఉన్న వివరాల ప్రకారం అంకిత్ ఝా ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్, అతను ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెటిజన్ల నుంచి ఈ పోస్ట్కు ఊహించని స్పందన లభించింది.
ఇంతకి విజయమ్మ ఎవరనే ప్రశ్న అందరిలో వస్తుంది అయితే ఈ విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ అనే పుస్తకంలో వివరించారు. అందులో ఆమె వారి పెళ్లి విషయాలను వివరించారు.
వాస్తవానికి విజయమ్మ అసలు పేరు విజయలక్ష్మి. వారి ఫ్యామిలీ హిందూమతస్తులు. రాజారెడ్డి ఫ్యామిలీ క్రిస్టియన్లు. అందువల్ల వివాహాన్ని క్రిస్టియన్ పద్ధతిలో చేయాలనుకున్నారు. దాంతో పాస్టర్ను పిలిచారు. కాబోయే వధూవరుల పేర్లను పరిశీలించి, ఇద్దరు సమానంగా ఉండాలంటే అమ్మాయి పేరు మార్చాలని చెప్పారు. ఆ క్రమంలో విజయలక్ష్మి పేరును రాజేశ్వరిగా మార్చారు. అలానే పెళ్లి పత్రికలో కూడా ముద్రించారు. అంటే విజయమ్మే ఆ పత్రికలోని రాజేశ్వరి. 1972లో ఫిబ్రవరి 2న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు.






”ఒకరి చేతిలో గాంధీ చంపబడడం నన్ను బాధించింది. ఇలాంటి నీచమైన పని చేయడం చాలా తప్పు. నేను గాంధీకి రుణపడి లేను. ఆయన ఆధ్యాత్మిక, నైతికంగా మరియు సామాజికంగా నాకు ఎలాంటి సహకారం అందించలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా జీవితంలో నేను ఋణపడి ఉన్న వ్యక్తి గౌతమ బుద్ధుడు మాత్రమే. అయినప్పటికీ, గాంధీ మరణ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. గాంధీ నా పట్ల వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ, శనివారం నాడు ఉదయం బిర్లా హౌస్కి వెళ్లి గాంధీ భౌతికకాయాన్ని చూశాను. ఆయన దేహం పై గాయాలను చూసి చలించిపోయాను.
నా అభిప్రాయం ప్రకారం గొప్ప వ్యక్తులు దేశానికి సేవ గొప్పగా చేస్తారు. కానీ వారు దేశ అభివృద్దికి కొన్నిసార్లు కొన్ని విషయలలో అడ్డంకిగా ఉంటారు. గాంధీ హత్యకు బాధగా ఉన్నా, గాంధీజీ మన దేశానికి మంచి ప్రమాదంగా మారారు. ఆయన స్వేచ్ఛా ఆలోచనలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆయన చెడు, స్వార్థపూరిత అంశాలతో కూడిన కాంగ్రెస్ను పట్టుకుని ఉన్నాడు. కాంగ్రెస్ అనేది గాంధీని పొగడడం తప్ప సామాజిక, నైతిక సూత్రాలను ఒప్పుకోని సొసైటీ.











