అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. వీటిని చూసి మనం నవ్వుకోవాలో, లేదంటే బాధపడాలో అసలు అర్థం కావు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు చాలా తొందరగా వైరల్ అవుతున్నాయి.
అలాంటి ఒక సంఘటన ఈ పెళ్లి పందిట్లో జరిగింది.. మరి అక్కడ ఏం జరిగింది.. ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం..!!
పెళ్లి మండపాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.. బంధుమిత్రులు అంతా వచ్చి కూర్చున్నారు. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పంతులుగారు తాళి కట్టండి అని మంత్రాలు చెబుతున్నారు.

ఇంతలో పవర్ కట్ అయింది. ఇంకేముంది అంతా చీకటి అయిపోయింది.. ముహూర్త సమయంలో తాళి కట్టాలని అలాగే ఆ తంతు కానిచ్చేశారు. కానీ ఒకరి కట్టాల్సిన తాళి మరొకరి మెడలో పడింది.. అది ఏంటో చూడండి..? భోపాల్ కు చెందిన రమేష్ లాలూకు ఇద్దరు కుమార్తెలు.. నిఖితా, కరిష్మా వీరికి ఆదివారం రాత్రి బోలా, గణేష్ లతో వివాహం కుదిర్చారు. ఇద్దరికీ పెళ్లి ఓకే ముహూర్తంలో రావడంతో ఒకే సారి ఇద్దరు పెళ్లి చేయడానికి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు.

ఇద్దరు అక్క, చెల్లెల్లకి ఒకే రకమైన దుస్తులు వేశారు. రాత్రి సమయం కావడంతో మండపంలో తాళి కట్టే సమయానికి పవర్ కట్ అయింది. దీంతో పొరబడిన పెళ్లి కొడుకులు చెల్లికి కాబోయే భర్త అక్కకు, అక్కకు కాబోయే భర్త చెల్లికి తాళి కట్టేశారు. అయితే పురోహితుడు సైతం ఈ విషయాన్ని గమనించకుండా వివాహ తంతు ముగించాడు. అయితే పెళ్లి కుమారులు వారి ఇంటికి వధువులను తీసుకెళ్లిన తర్వాత పొరపాటు జరిగిపోయిందని గుర్తించారు. దీంతో విషయం పెద్దల వరకు వెళ్లడంతో మరుసటి రోజు పెళ్లి మళ్లీ చేయాలని నిర్ణయించారు.






అప్పటికి అంతా కంప్లీట్ అయిపోయింది డబ్బింగ్ కూడా చెప్పేశారు. కానీ ఎలాగైనా ఒక మాస్ సాంగ్ పెట్టాలని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు మళ్లీ కన్విన్స్ చేసి, మళ్లీ ఆ పాట షూట్ షాట్ చేశారట.. సెట్స్ కూడా పది రోజుల్లో వేసి ఆ సాంగ్ చేశారని మహేష్ బాబు అన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ సాంగ్ కు తమన్ అందించిన మ్యూజిక్ బాగా అట్రాక్ట్ చేసిందని తెలియజేశాడు. కనీసం ఓపిక లేకున్నా ఆ సాంగ్ కంప్లీట్ చేశానని దీంతో చాలా రెస్పాన్స్ వచ్చిందని, అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ అందులోనే కనిపించిందని అన్నాడు.

దీనికి ఆయన స్పందిస్తూ “ష్… ఒకవేళ అది చెప్పేస్తే.. నన్ను జాబు లో నుంచి తీసేస్తారు… కానీ ఒక్క విషయం చెప్పగలం.. నేను మీలాగే చాలా ఆతృతతో ఉన్నాను.. అంటూ సమాధానమిచ్చారు. ఈ సమాధానం అందుకున్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ.. ఆనంద్ మహీంద్రా ఈ విధంగా బదులు ఇవ్వడం చూసినటువంటి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. మీ కంపెనీ నుంచే మిమ్మల్ని ఎవరు తీసేస్తారు సార్ అంటూ ఫన్నీ గా రిప్లై ఇస్తున్నారు. మహేంద్ర ఇలాంటి సమాధానాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు.. అందుకే ఆయనకు అంతటి ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పవచ్చు.























