ఈటీవీలో బహుళ ప్రజాదరణ పొందిన పాటల పోటీ కార్యక్రమం “పాడుతా తీయగా”. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం దీనికి వ్యాఖ్యాత. ప్రతిభ ఉన్న గాయనీ గాయకులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. దీని దర్శకుడు ఎన్.బి. శాస్త్రి. 1996 మే 16న హైదరాబాదులోని సారధి స్టూడియోలో అతికొద్ది మంది సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగటమే కాక అమెరికా కు కూడా విస్తరించింది. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో ఇది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె.విశ్వనాధ్, కె.వి. మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె.బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో మంది గాయకులను సినీ పరిశ్రమకు అందించింది. ప్రముఖ గాయని ఉష (గాయని), కౌసల్య (గాయని), గోపికా పూర్ణిమ, మల్లిఖార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య మొదలైన వారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చారు.
watch video:
మరి అంత గొప్ప కార్యక్రమంలో తాగి వచ్చి పాడటం ఏంటి అనుకుంటున్నారా? ఈ మాట బాలు గారే ఓ గాయకుడిని అన్నారు. అసలు కథ ఏంటో వీడియోలో చూడండి!
For full video:











































2015 లో బజరంగీ భాయిజాన్ సినిమాతో, సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. తర్వాత నాస్తిక్ అనే ఒక సినిమాలో నటించింది.
దివాలి సందర్భంగా పండుగను జరుపుకుంటున్న ఫోటోలను ఇటీవల హర్షాలీ మల్హోత్రా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత హర్షాలీ మల్హోత్రా మళ్లీ మన ముందుకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#2
#3
#4

#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18