మామూలుగా విజయానికి ఐదు మెట్లు అని అంటారు. దాంట్లో ఒక మెట్టు ఏంటో తెలుసా? కామన్ సెన్స్. ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసి, అవసరమైన దానికంటే ఎక్కువగా అన్ని కోణాల్లో నుండి ఆలోచించి, ప్లాన్ వేసి ఎంతో కష్టపడి తయారుచేసిన ఒక ఆలోచన …

మిస్ యూనివర్స్ పోటీల గురించి మనందరికీ తెలుసు. అమెరికా కి చెందిన మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పోటీలను ప్రపంచవ్యాప్తం గా చాలా మంది వీక్షిస్తారు. ఈ అందాల పోటీలో 190 కి పైగా దేశాలు పాల్గొంటాయి. మొట్టమొదటి మిస్ …

అన్ని సినిమాలు హిట్స్ అవ్వవు. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అవుతూ ఉంటాయి. అయితే హీరోని రిజెక్ట్ చేసిన కథని మరొక హీరో చేయడానికి ఆసక్తి చూపించరు.   హీరో వెంకటేష్ సినీ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ హిట్లు …

ఒక యాచకుడికి అంతిమయాత్ర వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటక లోని బళ్ళారి లో జరిగిన ఓ యాచకుడు అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు వచ్చారు. బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు రోడ్డు …

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయితే రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. పుష్పక విమానం సినిమా లో నటించిన శాన్వి మేఘన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. …

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం …

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.   ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని …

భారతదేశ స్వతంత్ర సంగ్రామ సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేసిన వస్త్రం ఖాదీ. ఇప్పుడు పాలిస్టర్ పట్టులాంటి ఆధునిక వస్త్రాల రాకతో ఖాదీ అంతగా ఆదరణ పొందటం లేదు. కానీ ఈ పురాతన ఖాదీయే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ వాడుకలోకి వస్తోంది. …

గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ …

ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ని మరచిపోలేము. తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర తన మేధస్సుతో కోటి రూపాయలను గెలుచుకున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “ఎవరు …