ఒక యాచకుడికి అంతిమయాత్ర వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కర్ణాటక లోని బళ్ళారి లో జరిగిన ఓ యాచకుడు అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు వచ్చారు. బళ్లారిలోని హడగళికి చెందిన బసవ అలియాస్ హుచ్చా బాస్యా అనే యాచకుడు రోడ్డు …

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయితే రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. పుష్పక విమానం సినిమా లో నటించిన శాన్వి మేఘన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. …

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం …

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.   ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని …

భారతదేశ స్వతంత్ర సంగ్రామ సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నేసిన వస్త్రం ఖాదీ. ఇప్పుడు పాలిస్టర్ పట్టులాంటి ఆధునిక వస్త్రాల రాకతో ఖాదీ అంతగా ఆదరణ పొందటం లేదు. కానీ ఈ పురాతన ఖాదీయే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ వాడుకలోకి వస్తోంది. …

గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ …

ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ని మరచిపోలేము. తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర తన మేధస్సుతో కోటి రూపాయలను గెలుచుకున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “ఎవరు …

సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మరింత చేరువ అవుతుంది. మనుషులు మన మధ్య లేకున్నా వారి జ్ఞాపకాలను ఫోటోల ద్వారా అందరితో పంచుకోగలుగుతున్నాం. సోషల్ మీడియాలలో సినీ ఇండస్ట్రీలో సెలెబ్రిటీల ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా.. సోషల్ …

ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ని మరచిపోలేము. తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర తన మేధస్సుతో కోటి రూపాయలను గెలుచుకున్నారు. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షోలో …

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింఘ రాయ్ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఇందులో సాయి పల్లవి, క్రితి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ టీజర్ లో సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను …