ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ …

సాయి ధరమ్ తేజ్ హీరో గా “రిపబ్లిక్” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ బారిన పడడం తో సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అన్న సందేహం అందరిలోను నెలకొంది. ఈ క్రమం …

ఇటీవల విడుదల అయిన లవ్ స్టోరీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుందన్న సంగతి విదితమే. అందులో సాయి పల్లవి గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాల్సిందే. ఆమె సహజమైన నటన, సహజమైన భాష, ఇక డాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు…ఇరగదీసేసింది. ఏదైనా మంచి సినిమా …

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ …

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా …

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన స్టేటస్ లో ఓ విషయాన్నీ పంచుకున్నారు. …

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే దర్శకులలో ఒకరు పూరి జగన్నాధ్ . ఈయన పేరు వింటేనే మాస్ డైలాగ్స్ , హై ఎమోషనల్ పంచ్ లు ,వెరైటీ హీరో పాత్రలు , డిఫరెంట్ లవ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి . తన …

ఎన్నో సంవత్సరాలుగా హీరోగా మనల్ని అలరిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు రాజశేఖర్. యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల సినిమాల్లో తనదైన స్టైల్ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1984 లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారి …

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా …

షార్జా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ లో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు …