ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక …

బయట జోరుగా వర్షం పడుతుంది.తరగతి గదిలో టీచర్ పాఠం బోధిస్తున్నారు. పిల్లలు శ్రద్దగా వింటున్నారు. కానీ వాతావరణం డల్ గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది.వాళ్ల మైండ్స్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో  జేబులో నుండి వందరూపాయలు …

మనిషిని పోలిన మనుషులు ఉండటమనేది సహజం. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ప్రపంచం మొత్తంలో ఏడుగురు ఉంటారట. ఇదంతా మన అందరికీ తెలిసిన విషయమే. మన హీరోయిన్లని పోలిన హీరోయిన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ఎవరో …

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తాయి. ప్రొడ్యూసర్లకి ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతాయి. ఇటీవల వచ్చిన కాంతార మూవీ అలాంటిదే. కాగా కాంతార లాంటి మూవీ తెలుగులో వచ్చిందా అంటే దానికి  సమాధానమే …

మాస్ మహరాజ్ రవి తేజ అన్నా, ఇది నువ్వేనా..? ఏమైనదన్నా నీకు..? ఇలా అయిపోయావ్ ఏంటి..? ఒకప్పుడు నీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. థియేటర్ దగ్గర జాతర జరుగుతున్నట్టు ఉండేది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సినిమా విడుదల అయ్యే వరకు …

సినిమా అనేది మనకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ అందులో పని చేసే వాళ్ళకి ఒక ప్రొఫెషన్. అందుకే చాలా మంది నటులు తమ పని కేవలం నటించడం మాత్రమే అన్నట్టు ఉంటారు. అంటే, కొంత మంది నటులకి తమ వయసుకి మించిన …

మాస్ మహారాజుగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ రోజు విడుదలైన చిత్రం “మిస్టర్ బచ్చన్”. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో షాక్, మిరపకాయ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. …

అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “సింబా” చిత్రం నేడు విడుదల అయ్యింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో? కథ ఏంటో? రివ్యూ చూసేద్దాం . కథ: అక్ష (అనసూయ) ఒక స్కూల్లో టీచర్ గా …

సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ …

డొక్కా సీతమ్మ. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. అలా డొక్కా సీతమ్మ పేరు మనలో …