ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో …

అక్కినేని సమంత టాప్ హీరోయిన్స్ లో ఆమె పేరు కూడా ఒకరు టాప్ హీరోస్ తో అందరితోనూ నటించిన సమంత.. ‘అక్కినేని’ వారసురాలిగా స్థిర పడ్డారు. అటు పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తూ తన ఫాన్స్ ని అలరిస్తున్నారు. సినిమాలను …

ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నడిచే ఒకే ఒక్క టాపిక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. ఈ సీజన్ ఆగస్ట్ చివరిలో, లేదా సెప్టెంబర్ మొదట్లో మొదలు కాబోతోంది. సాధారణంగా బిగ్ బాస్ అంటే చాలా మందికి ఆసక్తి ఉండడానికి కారణం, …

“సోగ్గాడే చిన్నినాయనా” సీక్వెల్‌గా రాబోతున్న “బంగార్రాజు” సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభ‌మైంద‌ంటూ మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో రెండు వైపులా రెండు బుల్లెట్ బైక్స్ క‌నిపిస్తుండ‌గా.. బ్యాక్ డ్రాప్‌లో ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. “సోగ్గాడే చిన్నినాయనా” కి …

ఓ మహిళ తాను గర్భవతిని అని తెలుసుకున్న గంటకే ప్రసవించేసింది. అయితే.. ఇది ఎలా సాధ్యమైందో ఆమె కు అర్ధం కాలేదు. ప్రసవానికి ముందు ఆమె ప్రార్ధన చేసుకుంటుండగా ఆమె యోని భాగం లోంచి గాలి వెళ్లినట్లు ఆమె అనుభూతి చెందిందట. …

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు..కమర్షియల్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు, ప్రేమకథలు ఆఖరికి భక్తిరస చిత్రాలు అన్ని రకాల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత రాఘవేంద్రరావు సొంతం..అన్ని రకాల చిత్రాలు తీసినప్పటికి, ఎన్నో …

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ విషయంపై ఆ దాడిని సమర్ధించేటట్టుగా జో బైడెన్ వ్యాఖ్యలు ఉన్నాయి. జో బైడెన్ మాట్లాడుతూ ప్రజలందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తారా …

ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి గానీ చేసే వారు కాదు. ప్రస్తుతం సంబంధాలు చూడడం అన్న పద్ధతే పూర్తి గా మారిపోయింది. పిల్లలే ప్రేమిస్తున్నాం అంటూ ఎవరో ఒకరిని తీసుకొచ్చి పరిచయం చేయడం.. సరే …

నాలుగేళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన డ్రగ్స్ వివాదం మళ్లీ బయటికి వచ్చింది. ఈ విషయంలో ఈడీ పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలకి నోటీసులు జారీ చేసింది. వారిలో రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, ఛార్మి, నవదీప్, ముమైత్ ఖాన్, …

నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగం లో స్వర్ణ పతాకాన్ని సాధించారు. భారతీయుల వందేళ్ల నిరీక్షణ కు స్వస్తి పలుకుతూ ఆయన స్వర్ణం సాధించడం తో అందరి ఆనందానికి అవధుల్లేవు. ఇటీవల టైమ్స్ అఫ్ ఇండియా కు ఇచ్చిన …