బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా, యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించారు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది …

ఎన్నో తమిళ సినిమాలతో పాటు, కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి, ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చాలా పాపులర్ అయ్యారు వనిత. వనిత తండ్రి విజయ్ కుమార్ గారు, తల్లి మంజుల గారు కూడా ఫేమస్ నటులు. …

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను నిర్మిస్తున్నారన్న ఆరోపణలు రావడం తో ఆయనను అరెస్ట్ చేసారు. అయితే.. ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ …

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తరువాత మరొకటి విడుదల అవ్వలేదు, ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అంతే కాదు మహేష్ బాబు కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా …

సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు అలాగే మనకు కావలసిన ప్రతి సమాచారాన్ని గూగుల్ లోనే వెతికి పట్టుకుంటాము. ఒకప్పుడు ఒక జీబీ ఇంటర్నెట్ కి చాల ఖర్చుపెట్టాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు రోజుకి 2 జీబీ నెట్, అన్లిమిటెడ్ …

సాధారణంగా డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్ అనేవి ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ మీద వాళ్ళ పని బాధ్యత ఎంత ఉంటుందో, ఈవెంట్ కి వచ్చినప్పుడు డిఫరెంట్ గా రెడీ …

Tollywood: తమ అభిమాన హీరో, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పెరిగిపోయాక ఎక్కడో ఒక చోటే తమకు కావలసిన సమాచారాన్ని ఎలాగోలా పొందుతారు. సోషల్ మీడియా కూడా …

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రస్తుతం వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అశ్లీల చిత్రాలను రూపొందిస్తున్నారన్న ఆరోపణల నేపధ్యం లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించడం కోసం ఆయన ఎక్కువ మంది …

తెలుగు లో సినిమాలకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే, అయితే ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూత పడటం.తో.మూవీ లవర్స్ అందరూ ఓటీటీ లో సినిమాలు తెగ చూసేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కి కూడా సినిమాలకి ఫాన్సీ ఆఫర్స్ రావటం తో ఆఫర్స్ …

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ ‘నారప్ప’ సినిమా’. తమిళ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ‘అసురన్’ ఆధారంగా తెరకెక్కింది. అక్కడ ధనుష్ హీరోగా నటించగా, తెలుగు లో విక్టరీ వెంకటేష్ టైటిల్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓటిటి లో …