ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న -పెద్ద సినిమాలు అన్ని ఓటిటి లో విడుదల అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే . ప్రపంచ అగ్రగామి ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ పరిస్థితి ముఖ్యంగా ఇండియా లో కొంత దయనీయం గా ఉంది అనే …
Ali to Saradaga: “నాకు అక్షరాలు నేర్పిందే బాలు గారు..” అంటూ ఎమోషనల్ అయిన చిత్ర.. నేషనల్ అవార్డు వచ్చేసరికి ఏమైందంటే..?
సింగర్ చిత్ర.. సగటు తెలుగు ప్రేక్షకుడు మర్చిపోలేని పేరు. ఎన్నేళ్ళైనా ఆమె గానం తెలుగు లోగిళ్ళలో మోగుతూనే ఉంటుంది. ఐతే ఆమె గానమే తప్ప.. ఆమె ఇంటర్వ్యూ లు ఇచ్చింది కూడా తక్కువే. ఆమె అభిమానులు ఐతే ఆమెను ఒక్కసారి అయినా …
ఎవరికైనా ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ముందు ఉండే వారిలో మంత్రి కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా ద్వారా అయినా సరే, ఎవరైనా ఏదైనా మెసేజ్ పెడితే కేటీఆర్ వెంటనే స్పందించి, తన వంతు సహాయం చేస్తారు. అయితే, కేటీఆర్ ఇటీవల …
The Hanuman Chalisa is a Hindu devotional hymn addressed to Hanuman. it has been authored by 16th-century poet Tulsidas in the Awadhi language and is his best-known text apart from …
LPG cylinder: ఇక పై మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర గ్యాస్ తీసుకునే అవకాశం !
LPG cylinder: ఇక పై మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర గ్యాస్ తీసుకునే అవకాశం ! ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రమే ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని సవరిస్తూ …
ప్రస్తుతం ఎక్కడ చూసిన “నారప్ప” గురించే చర్చ జరుగుతోంది. వింటేజ్ మాస్ లుక్ లో వెంకీ మామ అందరికి తెగ నచ్చేసాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా లో అసలు వెంకటేష్ కనిపించలేదు.. నారప్పే కనిపించాడు అంటూ కితాబిచ్చేసిన …
BS yediyurappa: యడియూరప్పకు గవర్నర్ పదవి? ఆంధ్ర ప్రదేశ్ కొత్త గవర్నర్ గా చేయాలని ఆలోచన !
దేశ వ్యాప్తంగా సంచలం రేపిన కర్ణాటక రాజకీయం ! ముఖ్యమంత్రి యడియూరప్ప నిన్న మధ్యాన్నం రాజీనామాను గవర్నర్ కి సమర్పించగా ఆయన ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. బీజేపీ అధిష్టానం మేరకు రాజీనామా చేసిన యడియూరప్ప. Also Read: …
YSR Kadapa: కడప జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసిన బీజేపీ నేతల ధర్నా ! అనుమతి లేని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసారంటూ..
YSR Kadapa: కడప జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసిన బీజేపీ నేతల ధర్నా ! అనుమతి లేని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసారంటూ.. కడప జిల్లా ప్రొద్దుటూరు లో బీజేపీ నేతల ధర్నా స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. వివరాల్లోకి …
India Covid-19 Cases: భారత్ లో గత 24 గంటల్లో 29,689 పాజిటివ్ కేసులు, మరణాలు 415
India Covid-19 Cases: భారత్ లో గత 24 గంటల్లో 29,689 పాజిటివ్ కేసులు, మరణాలు 415: భారత్ లో కరోనా ఉదృతి ఇంకా కొనసాగుతూ ఉంది. పాజిటీవ్ కేసుల విషయంలో స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. భారత్ లో గడిచిన 24 …
“ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు…” అంటూ ప్రస్తుత స్కూల్ స్టూడెంట్స్ గురించి ఓ టీచర్ పంపిన మెసేజ్.!
టీచర్ అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. టీచర్ ని కూడా తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తారు. కానీ ప్రతి చోట పరిస్థితి ఇదే రకంగా ఉండదు. ప్రస్తుతం అయితే టీచర్ కి గౌరవం ఇస్తే తప్పు చేసినట్లు భావిస్తున్నారు స్టూడెంట్స్. అలాగే వారు …
