సీరియల్స్ తో తన కెరీర్ ని ప్రారంభించి తెలుగు సినిమా ని ప్రపంచం నలుమూలలన వ్యాపిపింపచేసిన దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’. ఇందులో ముమ్మాటికీ సందేహం లేదు. అంతేకాదు ఆయనతో పని చేసిన హీరోలకి కూడా బిగ్ బ్రేక్ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్ …

ఇటీవల తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. 42 ఏళ్ల ఉష మహిళ వ్యక్తి తన సొంత కూతుళ్ళ చేత హత్య చేయబడ్డారు. ఓపెన్ యూనివర్సిటీలో పని చేసిన ఉష తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కేటిసి నగర్ లోని పాలయంకొట్టై లో ఉంటారు. …

Telangana Weather Report: రాగాల మూడురోజులు తెలంగాణ లో భారీ వర్షాలు ..అప్రమత్తం చేసిన వాతవరణ శాఖ ! తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా వానలు దంచికొడుతున్నాయి, అటు తెలంగాణ లో రాగాల మూడు రోజుల్లో భారీ వర్ష సూచన …

ఇటీవల హైదరాబాద్ లోని ఫ్లైఓవర్ పై  ఒక ప్రమాదం జరిగింది. ఇటీవల ప్రారంభమైన బాల నగర్ లోని బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్ పై బైక్ అదుపు తప్పి సేఫ్టీ వాల్ ని ఢీ కొట్టి, ఆ బైక్ పై ఉన్న …

ఆంధ్ర ప్రదేశ్ లో ఆగష్టు 16 పాఠశాలలు పునప్రారంభం : ఏపీ సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో అగస్ట్ 16 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకుగాను అధికారులను ఆదేశించారు.నూతన విద్య విధానం పై …

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా అందరికి సుపరిచితుడే. టైటిల్ విన్నర్ గా నిలవడమే కాకుండా బిగ్ స్క్రీన్ పై కనిపించాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కౌశల్ ఫాన్స్ కూడా ఎప్పుడు బిగ్ స్క్రీన్ …

ప్రస్తుతం టాప్ సీరియల్ ఏది అంటే అందరూ ఆలోచించకుండా చెప్పే సమాధానం కార్తీకదీపం. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న ఈ సీరియల్ తెలుగు సీరియల్స్ లో టాప్ గా నిలిచింది. కార్తీకదీపం సీరియల్ లో హీరో హీరోయిన్ కి ఎంత …

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా, యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించారు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది …