ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే నా కాలు మీద నా కాలు వేసుకుంటిని అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఆ డైలాగ్ లో చెప్పినట్టే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూన్నరా? …
1999 లో, 2024 లో ఏపీ రాజకీయ పరిస్థితులు.. అప్పుడు హరికృష్ణ ఓడిపోయారు.. మరి ఈసారి షర్మిల గెలుస్తారా.?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే గతంలో రాజకీయ నాయకుడిగా హరికృష్ణ లైఫ్ లో జరిగినదే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి షర్మిలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె ఒక ఇల్లాలిగా తన కుటుంబాన్ని చక్కపెట్టుకుంటున్న సమయంలో తండ్రి …
మగవారు అయినా, ఆడవారు అయినా చాలా మంది ఎదుర్కునే సమస్య కాలి పగుళ్లు. ఇవి ఒకసారి వచ్చాయంటే తొందరగా పోవు. సీజన్ మారడం వలన కూడా చాలా మందికి కాలి పదాలు పగులుతూ ఉంటాయి. కొంతమందికి రక్తం కూడా వస్తుంది. నడవడానికి …
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి …
ఈ 4 ప్రభాస్ సినిమాలని రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అన్నారు.. కానీ తర్వాత సూపర్ హిట్ అయ్యాయి.!
కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభాస్, తర్వాత రెబల్ అనే పదానికి సరైన న్యాయం చేసి యంగ్ రెబల్ స్టార్ గా పేరు సంపాదించాడు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు …
పెళ్లికి ముందు నమ్రతకి మహేష్ బాబు పెట్టిన ఒకే ఒక్క కండిషన్ ఏంటో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వీరిద్దరిది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, ఆ తర్వాత ప్రేమగా మారి, అది పెళ్లి వరకు దారి …
“నా భార్య పరువు తీయద్దు” అంటూ…తండ్రిపై ఫైర్ అయిన “రవీంద్ర జడేజా”.! అసలేమైంది.?
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ సమస్యలు ఎప్పుడో ఉన్నా కూడా బయటికి పెద్దగా తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం వీటి గురించి బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రవీంద్ర జడేజా తండ్రి …
బాలరాముడి రాకతో అక్కడ ఆర్ధిక పరిస్థితి ఇంతలా మారనుందా.? ఏడాదికి అన్ని వేల కోట్ల ఆదాయమా.?
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతిల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం భక్తులతో కిటకిటలాడుతోంది. సాధారణ భక్తులకు దర్శనాలు మొదలవడంతో మొదటి …
ప్రేమకోసం సినిమా ఫీల్డ్ ని వదిలేసాడు…పెళ్లి తర్వాత ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యారు.! ఎవరంటే.?
జీతు జోసెఫ్ మలయాళం లో ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్. డిటెక్టివ్ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన జీతూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. 2010లో ఇతను డైరెక్ట్ చేసిన చిత్రం మమ్మీ అండ్ మీ. ఇది …
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండ్.. ఆరు రోజుల్లో ఊహించని లాభాలు!
నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని డైరెక్ట్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్ల పరంగా ఊహించని లాభాలని చవిచూస్తుంది. సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా నటించిన ఈ …
