పెళ్లి ఎవరి జీవితం లో అయినా ఒక మధురమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరికీ వారు వారి స్థాయిని బట్టి అంగరంగ వైభవం గా పెళ్లి ని వేడుకగా చేసుకుంటారు. ఐతే..సామాన్యులతో పోలిస్తే …
స్కూల్ లో తన ఫ్రెండ్ స్లాం బుక్ లో…తన లక్ష్యం గురించి “కోహ్లీ” ఏం రాశాడో తెలుసా.?
మనందరం స్కూల్ డేస్ నే ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే..మనకి అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు.. మన ఫ్యూచర్ గురించి అమాయకం గా కలలు కనే రోజులు అవి.. ఆ రోజుల్లో.. స్కూల్ డేస్ అయిపోవచ్చి.. లాస్ట్ ఫేర్ …
వీడియో: కూతురుతో కలిసి డాన్స్ చేసిన “సురేఖ వాణి”…చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!
ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో షార్ట్ వీడియో ఫీచర్ వచ్చేసాక.. ఎక్కడలేని టాలెంట్ కళ్ళముందు కనబడుతుంది. చాలా మంది డాన్స్ వీడియో లు, ఫన్నీ వీడియోలు పెడుతూనే ఉంటారు. ఇవన్నీ ఒకెత్తయితే.. సెలెబ్రిటీలు పంచుకునే వీడియో లు మరో ఎత్తు. టాలీవుడ్ …
ఇటీవల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న వయసులోనే.. క్షణికావేశాలకు ప్రాణాలు బలిచ్చేస్తున్నారు. తాజాగా.. బోయినపల్లి గ్రామానికి చెందిన 14 సంవత్సరాల సాభావత్ శిల్ప అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె మూడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో కూరగాయల తోటలో కూలి …
అక్కాచెల్లెలను పెళ్లి చేసుకున్న ఈ వరుడి గురించి న్యూస్ వైరల్ అయ్యింది…కానీ వెనకున్న ఈ కథ తెలుసా.?
ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నిటి తో పాటు మొగుడిని కూడా పంచుకున్నారు. వారిద్దరూ ఒకే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక లోని కోలార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కరోనా కాలం లో పెళ్లిళ్లే …
“మేకప్ లేకుంటే ఇలా ఉంటారా.?” అని ట్రోల్ చేసారు…”నివేత థామస్” హైలైట్ కౌంటర్..!
సెలెబ్రిటీలు ఏమి చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే.. వారి పై ఎప్పుడు జనాల ఫోకస్ ఉంటుంది కాబట్టి. సాధారణం గా హీరోయిన్లు తెరపై చాలా అందం గా కనిపిస్తారు. అందం గా కనిపించడం కోసం.. వారు ప్రత్యేకం గా …
మీరు హైవేల పై ప్రయాణిస్తున్నారా.? అయితే వీటి గురించి తప్పక తెలుసుకోండి.!
మన జీవితం లో ఒక్కసారి అయినా నేషనల్ హై వే ప్రయాణించే ఉంటాం. బస్సు లలో వెళ్లడం కొంత వరకు సేఫ్ అయినప్పటికి.. అన్ని సార్లు మనకు అలా కుదరకపోవచ్చు. కొన్నిసార్లు బైక్స్ పైనా.. కార్ లలోనా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా …
ఈ కుర్రాడి ఐడియా అదుర్స్.. 9 రోజులు గా చెట్టు పైనే ఐసోలేషన్.. ఎందుకో మీరే చూడండి..!
ప్రస్తుతం యావత్ భారతాన్ని వేధిస్తున్న సమస్య కరోనా.. హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకోవడం మంచిది అని అందరు భావిస్తున్నా.. భారత్ లో చాలా మందికి ఇంట్లోనే ఐసొలేట్ అయి ఉండే పరిస్థితులు లేవు. మధ్య తరగతి కుటుంబాల్లో కూడా చాలా …
ఆ వాట్సాప్ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయడమే…అతని ప్రాణం తీసింది.! తూర్పుగోదావరిలో షాకింగ్ సంఘటన.!
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లో జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే 10 టీవీ కథనం ప్రకారం నారాయణపేట కు చెందిన గుత్తుల శ్రీనివాస్ ఆక్వా కంపెనీ లో పని చేస్తారు. శ్రీనివాస్ సెల్ ఫోన్ కి …
కరోనాని ధైర్యంగా జయించింది…16 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది.! కానీ ఇంటికి రాగానే ఆ వార్త విని.?
కరోనా ను చూస్తుంటే సామాన్యుల బాధలు.. భయాలు మాములుగా లేవు. మరి వృద్ధులు, గర్భిణీల పరిస్థితి మరింత ఇబ్బందికరం గా ఉంది. గర్భిణీ అయి ఉండి.. కరోనా సోకడం తో వారి పరిస్థితి మరింత కఠినం అవుతోంది. అటు బిడ్డకు కూడా …