పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. మామిడి పండు ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోను ఎండాకాలం వచ్చిందంటే చాలు అన్ని రకాల మామిడి పండ్లను ట్రై చేసేస్తూ ఉంటారు. అలానే మామిడి …
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. కరోనా గురించే డిస్కషన్. వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మరికొన్ని చోట్ల వాక్సిన్ వేయించుకోవడానికి కూడా కొందరు ముందుకు రావడం లేదు. మరో వైపు ప్రతిపక్షాలు వ్యాక్సినేషన్ విషయమై …
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం పోలీసులు కోవిడ్ -19 లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు వివాహ పార్టీకి రూ .2 లక్షల జరిమానా విధించారు. చంద్రయపేట గ్రామంలో నివసిస్తున్న రామ్ బాబు అనే ఉపాధ్యాయునికి జరిమానా విధించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎండి అమీర్ …
టాలీవుడ్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న సునీత ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్నారు. తాజాగా.. డ్రామా జూనియర్స్ షో లో ఆమె అలరించారు. ఈ సందర్భం గా ఆమెకు ఓ …
ఆనందయ్య మందు వేసుకున్నోళ్లకి ఏమైందంటే..? షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే..!
నెల్లూరు కృష్ణ పట్నం ఆనందయ్య చేస్తున్న వైద్యం వలన చాలా మందికి నయమవుతోందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్రమం లో కొందరు ఆనందయ్య ముందుకు శాస్త్రీయత లేదని.. కరోనా అందరికి తగ్గడం లేదు అని జగిత్యాల ఎమ్మెల్యే …
బెంగాల్ ఏరియల్ రివ్యూ చేసిన ప్రధాని.. అరగంట వెయిట్ చేయించిన బెంగాల్ ముఖ్యమంత్రి..!
యాస్ తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్ పై కూడా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో నష్టపడ్డ ప్రాంతాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆ తరువాత జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
20 రోజుల్లో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలంటూ సలహా ఇచ్చిన నెటిజెన్ కి ప్రశాంత్ వర్మ రివర్స్ కౌంటర్..!
దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్న కథనాలతో సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలు కొన్నే అయినా అవి ప్రేక్షకులకు డిఫరెంట్ ఫీల్ ను తీసుకొస్తూ ఉంటాయి. రొటీన్ ఫార్ములా లో కాకుండా భిన్నం గా తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ భిన్నత్వమే …
ట్రైన్ లో జరిగిన చిన్న సంఘటన…..ఆ దంపతుల లాగే చాలామంది ఉంటారు… వారందరికోసం.!?
ఒక వ్యక్తిని చూడగానే వారి గురించి అంచనాకి రావద్దు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు విన్నాం. చాలా సార్లు ఇదే విషయం రుజువైంది కూడా. ఇప్పుడు మీరు చదవబోయే ఈ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ. ఒక ట్రైన్ లో …
“ఇదెక్కడి టైటిల్ రా మావా… స్టోరీనే మార్చేసావుగా.?”…పైగా దానికి కోటి కంటే ఎక్కువ వ్యూస్.!
సోషల్ మీడియా అనేది కేవలం ఒక ప్రాంతం, దేశంకి మాత్రమే పరిమితం అవ్వదు. ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రపంచమంతా చూస్తుంది. అందుకే సోషల్ మీడియాకు చాలా పవర్ ఉంది. అయితే, సోషల్ మీడియా అంటే మన …
“అసలు కేటీఆర్ గారిని ఎందుకు ట్యాగ్ చేశారు.?” అంటూ జొమాటో చికెన్ బిర్యానీ ఆర్డర్ పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!
సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అది బాగా పాపులర్ అయిన తర్వాత మామూలు మనుషులకి, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గి పోయింది అనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్వీట్ పెడితే దానికి సెలబ్రిటీలు స్పందిస్తారు. …