జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు పరిచయం అయి 24 ఏళ్లు.. అప్పుడే అన్నేళ్లు గడిచిపోయిందా అనుకుంటున్నారా? నిజానికి ఎన్టీఆర్ ఇండస్ట్రీకి పరిచయం అయింది బాలరామాయణం సినిమాలో బాలనటుడిగా..తర్వాత ఆరేళ్లకు స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరోగా నటించారు. 1996లో వచ్చిన ఈ చిత్రాన్ని …
బస్ స్టాప్ లో పరిచయమయిన అమ్మాయి…”శ్రీ రామ నవమి” ఉత్సవాల్లో ప్రేమను పరిచయం చేసింది..! చివరికి.?
ఆ రోజు “శ్రీరామ నవమి”. ఎలాగో బీటెక్ అయిపోయి సంవత్సరం నుండి కాలిగా ఉన్న నాకు కొత్తగా హాలిడే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్నవాడికి సెలవు ఉంటుంది కానీ ఉద్యోగం కోసం ప్రయత్నించేవాడికి ప్రతి రోజు సెలవే …
“నన్ను ఇందులోకి లాగకండి”…ఫన్ బకెట్ భార్గవ్ కేస్ విషయంలో క్లారిటీ ఇచ్చిన OMG Girl నిత్య.!
యూట్యూబ్ లో కామెడీ వీడియోస్ ద్వారా అలాగే టిక్ టాక్ ఫేమస్ అయిన వ్యక్తి ఫన్ బకెట్ భార్గవ్. అయితే గత కొద్ది రోజుల నుండి ఫన్ బకెట్ భార్గవ్ వార్తల్లో నిలిచారు. ఈ విషయంపై భార్గవ్ తో అంతకు ముందు …
Tech Mahindra Off Campus Drive 2021 | for Fresher’s | Graduate Apprentice Trainee
Tech Mahindra Off Campus Drive 2021:Tech Mahindra, an affiliate of the Mahindra Group, has a market capitalization of US$4.6 billion and employs over 115,000 people in 90 countries. It offers …
Sri Rama Navami 2021 Telugu Images | Sri Rama Navami Quotes, Wishes, Greetings, Whatsapp Status.
Sri Rama Navami:: Rama Navami (April 21, 2021) is a Hindu festival, celebrating the birth of the god Rama to King Dasharatha and Queen Kausalya in Ayodhya. Rama, the seventh …
సీఎం జగన్ బర్త్డే ట్వీట్ కి స్పందిస్తూ బాబు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా
సీఎం జగన్ బర్త్డే ట్వీట్ కి స్పందిస్తూ బాబు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా : టీడీపీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. …
దేశం లో కరోనా రక్కసి కోరలు చాస్తోంది చిన్న, పెద్ద ,ధనిక, పేద అంటూ తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తుంది ఇటీవలే చాల మంది ప్రముఖులు కరోనా భారిన పడుతున్నారు.కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు కరోనా …
ఏప్రిల్ 30 వరకు తెలంగాణ లో “నైట్ కర్ఫ్యూ”…కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఎవరికి ఉన్నాయి.?
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల లాక్ డౌన్ విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి ఎక్కువైన నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగానే రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇవాల్టి నుంచి …
దేశం లో మరో సారి కరోనా మహమ్మారి విజృంబిస్తు ఉంది.రోజుకి 2 లక్షల మంది ఈ వ్యాధి భారిన పడుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో దీని తీవ్రత చాల ఎక్కువ గా ఉందనే చెప్పాలి ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్, దేశ రాజధాని ఢిల్లీ వ్యాధి …
అత్తయ్య టికెట్ తీస్తే హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు…చివరికి ఆ జంట జైలు పాలవ్వాల్సి వచ్చింది..! అసలేమైంది.?
గత సంవత్సరం జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వారి తప్పు లేకుండానే ఒక జంట ఒక కేసులో ఇరుక్కున్నారు. దాని వల్ల జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టైమ్స్ కథనం …