ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నిటి తో పాటు మొగుడిని కూడా పంచుకున్నారు. వారిద్దరూ ఒకే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక లోని కోలార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కరోనా కాలం లో పెళ్లిళ్లే …

సెలెబ్రిటీలు ఏమి చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే.. వారి పై ఎప్పుడు జనాల ఫోకస్ ఉంటుంది కాబట్టి. సాధారణం గా హీరోయిన్లు తెరపై చాలా అందం గా కనిపిస్తారు. అందం గా కనిపించడం కోసం.. వారు ప్రత్యేకం గా …

మన జీవితం లో ఒక్కసారి అయినా నేషనల్ హై వే ప్రయాణించే ఉంటాం. బస్సు లలో వెళ్లడం కొంత వరకు సేఫ్ అయినప్పటికి.. అన్ని సార్లు మనకు అలా కుదరకపోవచ్చు. కొన్నిసార్లు బైక్స్ పైనా.. కార్ లలోనా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా …

ప్రస్తుతం యావత్ భారతాన్ని వేధిస్తున్న సమస్య కరోనా.. హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకోవడం మంచిది అని అందరు భావిస్తున్నా.. భారత్ లో చాలా మందికి ఇంట్లోనే ఐసొలేట్ అయి ఉండే పరిస్థితులు లేవు. మధ్య తరగతి కుటుంబాల్లో కూడా చాలా …

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లో జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే 10 టీవీ కథనం ప్రకారం నారాయణపేట కు చెందిన గుత్తుల శ్రీనివాస్ ఆక్వా కంపెనీ లో పని చేస్తారు.  శ్రీనివాస్ సెల్ ఫోన్ కి …

కరోనా ను చూస్తుంటే సామాన్యుల బాధలు.. భయాలు మాములుగా లేవు. మరి వృద్ధులు, గర్భిణీల పరిస్థితి మరింత ఇబ్బందికరం గా ఉంది. గర్భిణీ అయి ఉండి.. కరోనా సోకడం తో వారి పరిస్థితి మరింత కఠినం అవుతోంది. అటు బిడ్డకు కూడా …

సినిమా ఇండస్ట్రీ కి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి. చాల మంది వచ్చి సెటిల్ అయిపోతారు. కొందరు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి తెరమరుగైపోతుంటారు. వారి జీవితాల్లో పరిస్థితులను బట్టి తిరిగి తెరపై కనిపించడానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఈ నటి కూడా ఆ …

తెలుగు సినిమా ఆడియన్స్ కి సురేఖ వాణి బాగా పరిచయమే. సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి గా, అక్క గా, అత్తగా నటించి మెప్పించారు. బ్రహ్మానందం తో కలిసి నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. …

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంక క్రికెట్ గురించి వేరే …

కరోనా సెకండ్ వేవ్ మరింత దడ పుట్టిస్తుంది…ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలని సైతం వదిలి పెట్టడం లేదు.తెలంగాణ తో పోల్చుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మహమ్మారి విజృంభణ భారీగా ఉంది.నిత్యం ప్రతి రోజు..20 వేలకు పాజిటివ్ కేసులు …